ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మె�
ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు డిచ్పల్లి, భీమ్గల్, కోటగిరి, బోధన్, సాలూర, ఎడపల్లి తదితర మండలాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులత�
Red Alert | ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు , మరికొన్ని జిల్లాలో మోస్తారు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ , ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
‘మా ఆరుగాలపు శ్రమ ఫలించింది. పంట చేతికొచ్చింది. తేమ కోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టాం. ఒకటి రెండు రోజుల్లో కాంటాలు వేస్తే ఇక ఫలితం చేతికొచ్చినట్లే..’ అనుకున్న అన్నదాతలను గురువారం అర్ధరాత్రి
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఆలసత్వం.. రైతుకు శాపంగా మారింది. సాగునీరు అందకపోయినా ఎంతో శ్రమకోర్చి పండించిన పంటలను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే రోజుల తరబడి కాంటా పెట్టకపోవడంతో అకాల వర్షానిక
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇది కొనసా
ఈదురు గాలులతో కూడిన వర్షం బయ్యారంలో శుక్రవారం తెల్లవారుజామున బీభత్సాన్ని సృష్టించింది. రెండు గంటల పాటు ఈదురు గాలులు, రాళ్లతో కురిసిన వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది.
ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిచిపోగా.. చేతికొచ్చిన బొప్పాయి తోటలు విరిగిపోయాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి, గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. వరి నేలమట్టం కాగా, మామిడి కాయలు రాలిపోయాయి. ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు కూలగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీం�
పలు జిల్లాల్లో బుధవారం రాత్రి, గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోగా.. చేతికొచ్చిన బొప్పాయి త�
Hyderabad | హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ఎండ దంచికొట్టింది. ఇక సాయంత్రం సమయానికి కాస్త వాతావరణం చల్లబడింది. రాత్రి 7 గంటల సమయంలో భారీ ఉరుములతో కూడిన వర్షం కురిసింది.
విద్యుత్ శాఖ పనితీరు చూసి.. మండిపడ్డారు నగరవాసులు.. శుక్రవారం నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది.. స్తంభాలు కూలడం.. తీగలు తెగిపోవడం..ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం.. ఫీడర్ల ట్�