Hyderabad Race Club | ఖమ్మం వరద బాధితులను (Flood victims) ఆదుకునేందుకుహైదరాబాద్ రేస్ క్లబ్ (Hyderabad Race Club)ముందుకొచ్చింది.
తనవంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్లను విరాళంగా (Donation) అందజేసింది.
ముంపు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లు పోగొట్టుకున్న వారికి ‘నా ఖమ్మం కోసం నేను’ కార్యక్రమంలో భాగంగా సర్టిఫికెట్ల జారీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ముజమ్మిల�
విద్యార్థులకు సైతం నీటి కష్టాలు తప్పడం లేదు. తల్లిదండ్రులు లేని వారు, బాలకార్మికులు, చదువు మధ్యలో మానేసిన చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా మార్చేందు కోసం జమ్మిచేడ్ సమీపంలో నిర
వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా.. విద్యాలయాల్లో నీటి గోస మాత్రం తీరడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు పానీ కోసం పాట్లు పడుతున్నారు. బోరు మోటర్ చెడి�
Minister Sridhar Babu | రాష్ట్రంలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాలతో పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu )అన్నారు.
Rain Alert | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ని జారీ చేసింది.
AP Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఒడిశాలోని పూరీకి 70 కిలోమీటర్లు, గోపాలపూర్కు 140కి.మీ., కళింగపట్నం(శ్రీకాకుళం)కు 240కి.మీ., దిఘా ( పశ్చిమ బెంగాల్)కు 290కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉం�
అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలో ఉన్న జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గిరిజనుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చిక్కుకుపోయిన నలుగురిని గ్రామస్తులు కాపాడార�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, రాగల 48 గంటల్లో తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురు�
మహారాష్ట్రలో భారీవర్షాల కారణంగా ఎస్సారెస్పీకి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువ గోదావరికి నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయం త్రం 4గంటలకు ఎస్సారెస్పీకి లక్షా 26వే
భారీ వర్షంతో జూలూరుపాడు మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లాయి. మండలంలోని రాంపురం - ఏలకలొడ్డు గ్రామాల పరిధిలోని పశువులు, మేకలు, గొర్రెలను మేత కోసం వాటి కాపరులు శనివారం ఉదయాన్నే అడవికి తోలుకొని వెళ్లారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి పడిన భారీ వర్షానికి 4వ వార్డు శివాజీనగర్లో పలు ఇండ్లల్లోకి వరద వచ్చింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగ�
పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు క్రస్ట్�