అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఉత్తర గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా గ్యాంగ్టక్ వెస్ట్బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలో�
Rain Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Red alert | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో వరుణ బీభత్సం ఇంకా కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాల (Heavy rains) కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు పెరిగింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
Rain Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని తెలిపింది. గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలప
మరికల్ మండలంలోని పస్పుల ప్రాథమిక పాఠశాల చిన్నపాటి వర్షానికి కుంటలా మారడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాల ప్రహరీని ఇటీవల రూ.8.25 లక్షలతో నిర్మించారు. అయితే పాఠశాలలో
ఉమ్మడి ఖమ్మం జిల్లాను వాన వదలడం లేదు. గడిచిన నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. బుధవారం కూడా అత్యధిక మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా అక్కడక్కడా వాగులు పొంగుతున్నాయి. ఎగువన కూడ�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతూ రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండ డంతో రైతులు పొలం బాట పట్టారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని పల్లెల్లో సాగు సందడి మొద లైంద�
గ్రేటర్లో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షం కురుస్తున్నది. అయితే ఈ సారి వానాకాలం కష్టాల నివారణ బాధ్యతలను భుజానే వేసుకున్న హైడ్రా..ఇప్పటికే 4100 మంది సిబ్బందితో రెండు రకాల మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్