Heavy Rains | తెలంగాణలో రాబోయే మూడురోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో గ్వాడలూప్ నది ఉప్పొంగడంతో, వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.
ఉపరిత ఆవర్తన ద్రోణి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా బంగాళాఖాతం వరకు సముద్రమట్టం నుంచి 3.1-5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని.. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులపాటు భారీ వర్షాలు కు�
సంగారెడ్డి జిల్లాలో పెద్ద ప్రాజెక్టుల్లో ఒక్కటైన జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) నారింజ వాగు ప్రాజెక్టు ఏటా నీటితో కళకళలాడుతోంది. వందలాది ఎకరాలకు సాగునీర అందించే ఈ ప్రాజెక్టు అభివృద్ధిపై ప్రజాప్రతినిధ�
అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఉత్తర గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా గ్యాంగ్టక్ వెస్ట్బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలో�
Rain Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Red alert | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో వరుణ బీభత్సం ఇంకా కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాల (Heavy rains) కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు పెరిగింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
Rain Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని తెలిపింది. గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలప