వర్షానికి వేళాపాళా ఉండదు. అవసరం ఉన్నప్పుడు పడదు. అవసరం లేనప్పుడు కుంభవృష్టి కురుస్తుంది. అలాకాకుండా, మనకు అవసరం ఉన్నప్పుడే వర్షం కురిస్తే..! పండుగలకు, పబ్బాలకు కురవకుండా చేయగలిగితే..!
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రూ.10,032 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉన్నదని చెప్పారు.
Minister Ponguleti | రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో(Minister Ponguleti) కేంద్ర బృందం భేటీ అయింది. సచివాలయంలో మంత్రి, అధికారులు బృందంతో వరద నష్టంపై చర్చలు జరిపారు. ఇటీవల కాలంలో సంభవించిన వరదలకు(Heavy rains) తె�
ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో జరిగిన నష్టంపై అధికారులు తుది నివేదిక సిద్ధంచేశారు. ఈమేరకు గురువారం రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తమ నివేదికలను కలెక్టర్కు సమర్పించ�
ఇటీవల ముంచెత్తిన మున్నేరు వాగు వరదల్లో చిక్కుకున్న కాంప్లెక్స్ ఇది. ఖమ్మం పట్టణం బొక్కలగడ్డలోని ఈ కాంప్లెక్స్ వాసులకు చివరకు మిగిలింది ఇవే. వానలు, వరదల్లో పాడైపోగా మిగిలిన వాటిని బుధవారం ఇలా ఆరబెట్టా�
‘వందేండ్లలో ఎన్నడూ ఇలాంటి విపత్తు రాలేదు. రాత్రికి రాత్రే ఇళ్లు, పొలాలు మునిగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కాలువలకు గండ్లు పడ్డాయి. పచ్చటి పంటలన్నీ మా కళ్లేదుటే ఎడారిలా మారాయి. అన్నింటా అపార నష్టం జరిగ�
భారీ వర్షాల కారణంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ఉధృతి కారణంగా రోడ్లు ధ్వంసం కావడమే కాకుండా కోతకు గురయ్యాయి. దీంతో ఆ రహదారుల వెంట వాహనదారులు ప్రాణాలన�
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని, పరిహారం అందించడానికి ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
భారీ వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతినడంతో రైతులకు నష్టాలే మిగిలాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న, వేరుశనగ, పెసర, లోబాన్, బీర, కాకర, టమాట పంటలు బాగా దెబ్బతిన్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోదాడ మండలంలో తీవ్ర నష్టం జరిగింది. వరదలకు పంట పొలాలు మునిగాయి. రోడ్లు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. పలు చోట్ల చెరువులకు గండ్లు పడడంతో పొలాలన్నీ ఇసుక మేటలతో నిండాయి.
కేదార్నాథ్ వెళ్లే మార్గంలో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడగా, ఐదుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి కేదార్నాథ్ జాతీయ రహదారిప
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంచెత్తిన రావిరాల గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా సాయం చేయలేదని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మండిపడ్డారు.