Pakistan | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు వరదలు సంభవించాయి. రుతుపవనాల (Monsoon) ప్రభావంతో నెల రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు 200 మందికిపైగా మరణించారు.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా బలపడిందని.. రానున్న 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన సీఎంవో అధికారులతో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు. బుధవారం కురిసిన వర్షంలోనూ రైతులు పలుచోట్ల బారులుతీరారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో పల్లెలు, పట్టణాల్లోని లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. జలాశయాల�
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో జోరు వాన కురిసింది. మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.దీంతో మెదక్-రామాయంపేట రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు చోట్ల రోడ్లపై మోకాలి లోతుకు పైగా నీరు నిలిచిపోయింది. దీంతో ఒక వ్యక్తి రోడ్డుపై భారీగా నిలిచిపోయిన నీటిలో ఈతకొట్టాడు.
TG Weather | బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది గురువారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్ తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో మరోమూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాత
వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశమునందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ మంజుల మదన్ లాల్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు.
Heavy Rains | కరీంనగర్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని ప్రధాన రహదారులుతో పాటుగా నగరంలోని అనేక కాలనీల్లోని రోడ్లన్నీ వరద ప్రవాహంతో నదులను తలపించాయి.
Heavy Rains | ఉపరితల ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు
Red Alert | ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 26 వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దప
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.
రుతుపవనాల ప్రభావంతో గత నాలుగు రోజులుగా గ్రేటర్లో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు శివరాంపల్లిలో అత్యధికంగా 6.53 సెం.మీలు, రాజేంద్రనగర్లో 5.0 సెం.మీలు, శాస్త్రిపురంలో 4.0 సెం.మీలు, �
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదురోజులు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల