కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు ఇన్ఫ్లో వస్తున్నది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీకి భారీగా వరద పెరిగింది. ఆదివారం ఉదయం 6గంటలకు 10,484 క్యూసెక్కులుగా ప్రారంభమైన �
Additional collector Nagesh | భారీ నీటి ప్రవాహం కారణంగా హవేలీ ఘన్ పూర్ మండలం దూప్ సింగ్ తండా వాగు పొంగి పొర్లుతుంది. ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ నగేష్ రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
TG Weather | తెలంగాణలో రాగల రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
వానకాలం ప్రారంభంలో ముఖం చాటేసిన వర్షాలు జూలైలో దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు నాలుగు రోజులుగా పడుతున్నాయి. శనివారం ముసురు పట్టింది. అక్కడక్కడా దంచి కొట్టింది.
ఉమ్మడి జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. 20 రోజులకు పైగా ముఖం చాటేసిన వర్షాలు రెండ్రోజులుగా విస్తృతంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు జల కళ సంతరించుకుంటున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యం త్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్�
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, నైరుతి రుతుపవనాల విస్తరణ ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలా
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వానకాలం సీజన్ కావడంతో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్
TG Weather | తెలంగాణలో రాగల రెండురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలోని వాయుగుండం డాల్టన్గంజ్ (జార్ఖండ్)కు 80 కిలోమీటర్ల దూరంలో ఉందని.. ఉ�
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అంధకారం నెలకొన్నది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఓ వైపు వర్షం మరోవైపు లైట్లు వ
చినుకు పడిందా నగరంలో నరకం కనిపిస్తున్నది. వానలో తడుస్తూ, పొగ కాలుష్యాన్ని పీలుస్తూ గంటల తరబడి రోడ్లపై నిరీక్షించాల్సిందే. ఓ వైపు ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం, మరోవైపు బల్దియా అధికారుల, హైడ్రా సిబ్బంది నిర్�
నగర ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించడంలో ఆర్టీసీ విఫలమవుతున్నది. బస్సు పాసుల ధరలు పెంచి భారం మోపిన ఆర్టీసీ ఇప్పటికీ ప్రయాణికుల డిమాండ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. జలాశయాలు కళకళలాడుతు న్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ములుగు జిల్లాలోని స�
రుతుపవనాలకు తోడు బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గత 3 రోజులుగా నగరాన్ని వాన ముసురుకుంది. అయితే కొన్ని చోట్ల ముసురు కురుస్తుండగా మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జ