పశ్చిమ దేశాల వారితో పోలిస్తే పదేండ్ల ముందుగానే భారతీయులు గుండె సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదమున్నదని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా(ఏపీఐ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో బతుకు ఆగమైన ఓ ఆటోడ్రైవర్ను దురదృష్టం వెంటాడింది. ఇక్కడ ఆటో నడవడం లేదని, ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లిన వారానికే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది.
Devotee died | దైవ దర్శనానికి వెళ్లి ఓ భక్తుడు గుండెపోటుతో(Heart attack) మరణించాడు(Devotee died). ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో(Vemulawada) చోటు చేసుకుంది.
Heart Attack | గుండెపోటు అంటే ఒకప్పుడు వయసు పైబడిన వాళ్లకు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పసి పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా ఎవరికి ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టమైపోయింది. అప్పటిదాకా ఆడుతూ పాడ
Thukkanna | లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ కార్యకర్త ఒకరు హఠాన్మరణం
చెందారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుక్కన్న అనే 8
నృత్య ప్రదర్శన చేస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుకు గురై చనిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకున్నది. గుమస్తానగర్ ప్రాంతంలో బల్బీర్సింగ్ ఛబ్రా (73) హాస్య ప్రదర్శన, బరువు తగ్గించే యోగా తరగత�
Heart Attack | మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ (cricket match) ఓ వ్యక్తి గుండెపోటుకు (Heart Attack) గురై ప్రాణాలు విడిచాడు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్కు చెందిన కారంపూడి శంకర్ (57) కరీంనగర్-2 డిపోలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం కరీంనగర్ నుంచి (టీఎస్ 020 బీ 0611) బస్సులో కాల్వశ్రీరాంపూర్కు వెళ�
ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెపోటుతో కూలీ మృతి చెం దిన ఘటన భిక్కనూరు మండల కేంద్రం లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. యాత్ర ప్రారంభమైన 16 రోజులు 56 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 50 ఏళ్లు పైబడిన 40 మంది ఉన్నారు. 47 మంది గుండెపోటు, పల్మనరీ ఎడెమా కారణంగా మరణించినట్లు �