కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్కు చెందిన కారంపూడి శంకర్ (57) కరీంనగర్-2 డిపోలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం కరీంనగర్ నుంచి (టీఎస్ 020 బీ 0611) బస్సులో కాల్వశ్రీరాంపూర్కు వెళ�
ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెపోటుతో కూలీ మృతి చెం దిన ఘటన భిక్కనూరు మండల కేంద్రం లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. యాత్ర ప్రారంభమైన 16 రోజులు 56 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 50 ఏళ్లు పైబడిన 40 మంది ఉన్నారు. 47 మంది గుండెపోటు, పల్మనరీ ఎడెమా కారణంగా మరణించినట్లు �
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ షేక్ మహబూబ్ అలీ శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్లో మృతిచెందారు. జూన్ 8న కుమార్తె పెండ్లి జరగాల్సి ఉండగా వస్ర్తాలు, ఆభరణాల షాపింగ్ చేస్తూ కూకట్పల్లిల�
గతంలో గుండెపోటు వచ్చినవారు యోగా చేస్తే, గుండె సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు శారీరకంగా కూడా చురుగ్గా ఉంటారని ఐసీఎంఆర్-మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ శాస్త్రవేత్త డాక్టర్ అజిత్ సింగ్ తెలిప
Godavari Express | గోదావరి ఎక్స్ప్రెస్(Godavari Express) రైల్లో గుండె పోటుతో(Heart attack) ఓ వ్యక్తి మృతి(,Man dies) చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం కావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నదని హెచ్చరించింది. ర�
మన ఆరోగ్యం విషయంలో శరీరం ఎన్నో సంకేతాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది. అయితే వాటి గురించి మనం అంతగా పట్టించుకోం. అయితే చాలావరకు ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తిస్తే వాటినుంచి వీలైనంత వరకు బయటపడగలుగుతాం. అం
Hyderabad | హైదరాబాద్లోని ఉప్పల్లో విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్లోని ఆంధ్ర యువతి మండలిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 349లో ఓటు వేసేందుకు ఓ మహిళ వచ్చింది. ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలోనే ఆమె
వారం రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దే ఉంటూ ధాన్యాన్ని ఆరపెడుతూ మరో రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో 18 ఏండ్ల యువతి గుండెపోటుతో మరణించింది! సోదరి వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలగా, కొద్ది సేపటి తర్వాత ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.
ట్రాఫిక్లో వాహనాల రొద, హారన్ల మోతతో చికాకు వస్తుంది. చికాకు మాత్రమే కాదు.. హృద్రోగ ముప్పునకు కూడా ట్రాఫిక్ ధ్వని కారణం అవుతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు జలుగూరి రవీందర్ (44) సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గ్రామంలో మొదట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండటంతోపాటు కేసీఆర్