హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో (KPHB) విషాదం చోటుచేసుకున్నది. గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా ఓ యువకుడు అమాంతం కుప్పకూలిపోయాడు. మంగళవారం ఉదయం కేపీహెచ్బీకి చెందిన విష్ణువర్ధన్ (31).. స్థానికంగా ఉన్న ఆంజనేయ స్�
తోపుడు బండి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సాదిక్ మృతి చెందారు. బుధవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున సాదిక్ తుది శ్వా
ప్రస్తుత తరుణంలో చాలా మంది గుండె పోటు సడెన్గా చనిపోతున్న విషయం తెలిసిందే. గుండె పోటు అనేది చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా వస్తోంది. దీంతో చాలా మంది హఠాన్మరణం పాలవుతున్నారు. ఇది సైలెంట్ కిల
కుటుం బ పోషణ భారమై.. తీవ్ర మనోవేదనకు లోనైన ఆటోడ్రైవర్ గుండెపోటు తో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు కు చెందిన ఎదులాపురం వెంకటేశ్వ ర్లు (43) సుమారు 25 ఏండ్లుగా మోటర్ ఫీల్డ్ పై ఆధారపడి జీవి�
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ చిన్నారి గుండెపోటుతో మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లికి చెందిన రాజు-జమున దంపతులకు కొడుకు, కూతురు ఉక్కు(5)ఉన్నారు.
విధుల నుంచి అకారణంగా తొలగించడంతో రోజువారీ వర్కర్ మనోవేదనకు గురై గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో బుధవారం చోటుచేసుకున్నది.
Heart Attack | కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి కన్నుమూసింది. అప్పటివరకూ కళ్లెదుటే ఆడుకున్న కూతురు అకస్మాత్తుగా విగతజీవిగా పడి పోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
వారం రోజుల వ్యవధిలో తాత, మనవరాలు గుండెపోటుతో మృతిచెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం సంగం గ్రామంలో చోటుచేసుకున్నది. సంగం గ్రామానికి చెందిన తార్యానాయక్ మనవరాలు డేగావత్ బినా(19) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
విధినిర్వహణలో ఉన్న ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు గుండెపోటుతో మృతిచెందారు. కరీంనగర్ జిల్లా సైదాపూ ర్ మండలం దుద్దెనపల్లికి చెందిన ఠాకూర్ రమేశ్సింగ్ (45) హుజూరాబాద్ డిపో లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. 15 రో
Farmer died | కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆ పార్టీ అనాలోచితి నిర్ణయాలతో రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
Heart attacks : ఒకప్పుడు వయసు మళ్లిన వారికి మాత్రమే గుండెపోటు (Heart attack) వచ్చేది. ఇప్పుడు పాతికేళ్ల యువత కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులోనూ చాలామంది బాత్రూమ్లలోనే గుండెపోటుతో కుప్పకూలుతున్నా�
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి మృతిచెందింది. 38 ఏండ్ల గాయత్రికి గత రాత్రి గుండెపోటు వచ్చింది.
Agra teacher gets scam call | పోలీస్ పేరుతో ఒక వ్యక్తి ఉపాధ్యాయురాలికి వాట్సాప్ కాల్ చేశాడు. ఆమె కుమార్తె వ్యభిచార రాకెట్లో అరెస్ట్ అయ్యిందని చెప్పాడు. వీడియోలు లీక్ చేయకుండా ఉండేందుకు లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడ�
మూసీ కూల్చివేతల భయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నది. కుటుంబానికి పెద్ద దిక్కును పొట్టన పెట్టుకున్నది. కూల్చివేతలకు ముందే ఆ కుటుంబం రోడ్డున పడింది. మొన్న కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతల భయంతో బుచ్చమ్�
అన్ని అనుమతులతో ఇండ్లు కట్టుకొని ఏండ్ల తరబడి ఉన్నవారిని రోడ్ల మీద వేయటంతో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమిటి? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.