యూరియా కోసం సొసైటీ గోడౌన్కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దుబ్బాకకు చెందిన రైతు మహిపాల్ (52)కు భార�
AP News | గల్ఫ్ ఆశలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లిన ఓ మహిళ పడరాని పాట్లు పడి.. ఆ వేధింపులు తాళలేక తిరిగొస్తూ మరణించింది. హైదరాబాద్ నుంచి తణుకు వెళ్తుండగా బస్సులోనే గుండెప�
డబ్బులను డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన రైతు గుండెపోటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామానికి చెందిన పొలిమె�
Actor died | నటుడు నిర్మల్ బెన్నీ (Nirmal Benny) గుండెపోటుతో మరణించారు. 37 ఏళ్ల బెన్నీ ఇవాళ (శుక్రవారం) ఉదయం తిరువనంతపురం (Thiruvananthapuram) లోని తన నివాసంలోనే నిర్మల్ బెన్నీ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్�
Indore | మధ్యప్రదేశ్ ఇండోర్లో (Indore) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి.. వైద్యుడి ఎదుటే గుండెపోటుతో (heart attack ) కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయులు పరిమితికి మించి ఉంటే గుండెపోటు, పక్షవాతం, రక్తంలో గడ్డలు లాంటి వాటి ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎముక మూలుగలో అసాధారణ పరిస్థితుల కారణంగా రక్తంలో ఎర్ర �
అమెరికాలో ఓరుగల్లు యువకుడు మూడు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన ఆయన చనిపోయినట్టు శుక్రవారం కుటుంబ సభ్యులు తెలిపారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెం�
Heart Attack | అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. గుండెపోటుతో హనుమకొండ జిల్లాకు చెందిన ఏరుకొండ రాజేశ్(32) మరణించాడు. ఆర్థిక సమస్యలతో రాజేశ్ తండ్రి కొన్నేండ్ల క్రితమే మరణించాడు. ఇంతలోనే రాజేశ్ కూడా కన�
పొలం పనులకు వెళ్లిన భర్త గుండెపోటుతో విగతజీవిగా మారాడు. భర్త లేడని తెలుసుకు న్న భార్య గుండె బరువెక్కింది. ‘నీవు లేక నేనెందుకు’ అనుకుందేమో.. భర్తతోపాటు ఆమె కూడా గుండెపోటుతో తనువు చా లించింది. ఈ విషాదకర ఘటన �
Heart attack | భజన కళాకారులు పాటలు పాడుతుంటే కుటుంబసభ్యులు ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు కాసేపు విశ్రాంతి తీసుకుంటూ కాసేపు నృత్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు నృత్యం చేస్తూ �
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందాడు. తీవ్ర జ్వరంతో అవస్థ పడుతున్న ఆయన్ని బలవంతంగా సీఎం రేవంత్రెడ్డి సభకు తీసుకువెళ్లవడం వల్లే చనిపోయాడని బాధిత కుటుంబం ఆరో�
ఓ వైపు ఉపాధి లేకపోవడం.. మరోవైపు ఆటో కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్షియర్ల వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ ఆటో డ్రైవర్ శనివారం గుండెపోటుతో మృతి చెందాడు.