విధినిర్వహణలో ఉన్న ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు గుండెపోటుతో మృతిచెందారు. కరీంనగర్ జిల్లా సైదాపూ ర్ మండలం దుద్దెనపల్లికి చెందిన ఠాకూర్ రమేశ్సింగ్ (45) హుజూరాబాద్ డిపో లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. 15 రో
Farmer died | కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆ పార్టీ అనాలోచితి నిర్ణయాలతో రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
Heart attacks : ఒకప్పుడు వయసు మళ్లిన వారికి మాత్రమే గుండెపోటు (Heart attack) వచ్చేది. ఇప్పుడు పాతికేళ్ల యువత కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులోనూ చాలామంది బాత్రూమ్లలోనే గుండెపోటుతో కుప్పకూలుతున్నా�
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి మృతిచెందింది. 38 ఏండ్ల గాయత్రికి గత రాత్రి గుండెపోటు వచ్చింది.
Agra teacher gets scam call | పోలీస్ పేరుతో ఒక వ్యక్తి ఉపాధ్యాయురాలికి వాట్సాప్ కాల్ చేశాడు. ఆమె కుమార్తె వ్యభిచార రాకెట్లో అరెస్ట్ అయ్యిందని చెప్పాడు. వీడియోలు లీక్ చేయకుండా ఉండేందుకు లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడ�
మూసీ కూల్చివేతల భయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నది. కుటుంబానికి పెద్ద దిక్కును పొట్టన పెట్టుకున్నది. కూల్చివేతలకు ముందే ఆ కుటుంబం రోడ్డున పడింది. మొన్న కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతల భయంతో బుచ్చమ్�
అన్ని అనుమతులతో ఇండ్లు కట్టుకొని ఏండ్ల తరబడి ఉన్నవారిని రోడ్ల మీద వేయటంతో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమిటి? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.
Hydraa | కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ప్రజల ప్రాణాలను తీస్తున్నది. ముందస్తు ప్రణా ళికలు లేకుండా మూసీ పరీవాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టడంతో ప్రజలు భయం భయంగా జీవిస్తున్నారు.
కార్పొరేట్ కంపెనీల్లో ఎదురవుతున్న పని పరిస్థితులు ఎంతోమంది ఉద్యోగుల జీవితాల్ని చిత్తు చేస్తున్నాయి. తాజాగా నాగ్పూర్లో ప్రఖ్యాత ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు.
Vangaveeti Radha | టీడీపీ సీనియర్ నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతీలో నొప్పి ఉందని కుటుంబసభ్యులకు చెప్పడంతో.. హుటాహుటిన ఆయన్ను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Software engineer | మణికొండ అల్కాపురి కాలనీలో(Alkapuri Colony) విషాదం చోటు చేసుకుంది. గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్(Software engineer) ఆకస్మికంగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..శ్యామ్ ప్రసాద్ అనే సాఫ
ఖమ్మం నగరంలోని 48వ డివిజన్కు చెందిన దోరేపల్లి కోటయ్య (70) దశాబ్దాలుగా దానవాయిగూడెం పార్కు ఏరియాలోని గణేశ్నగర్లో ఓ రేకుల ఇంట్లో నివసిస్తున్నాడు. గతంలో డ్రైవర్గా పనిచేసిన ఆయన.. వృద్ధాప్యం కారణంగా కొన్నే�
ఖమ్మంలో గత నెల 31న ఊహించని విధంగా ఉప్పొంగిన మున్నేరు ప్రవాహం తెల్లారేసరికి వేలాది కుటుంబాలను చెల్లాచెదురు చేసింది. లక్షలాది ఎకరాల పంటను ముంచేసింది. కష్టజీవులకు కట్టుబట్టలు తప్ప మరేమీ మిగలలేదు.
ప్రపంచంలోని అత్యంత భారీ బాడీ బిల్డర్గా గుర్తింపు పొందిన ఇల్లియా ‘గోలెమ్' యెఫించిక్ (36) గుండెపోటుతో మరణించారు. ఆయనను ‘ది మ్యుటెంట్' అని ముద్దుగా పిలుస్తారు.