స్కూల్ కు వెళ్తుండగా గుండెపోటు రావడంతో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘ టన కామారెడ్డి జి ల్లా కేంద్రంలో గు రువారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి (14) కా
లంగర్హౌస్ ఠాణా పరిధిలో గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో విధులకు వెళ్తున్న సంతోష్ అనే కానిస్టేబుల్ ఫ్లోర్మిల్ వద్ద గుండెపోటుతో కింద పడిపోయాడు. సమాచారం అందుకున్న లంగర్హౌస్ పోలీసులు అక్కడికి చేరుకు�
భారత బ్యాడ్మింటన్ డబుల్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గురువారం ఉదయం సాత్విక్ తండ్రి ఆర్ కాశీ విశ్వనాథన్ (65) గుండెపోటుతో మృతి చెందారు.
Heart attack | కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్రీనిధి (14) అనే విద్యార్థిని గురువారం గుండెపోటుతో మృతి చెందింది.
Heart Attack | అమీర్పేట, ఫిబ్రవరి 17 : డయాగ్నోసిస్ సరిగ్గా ఉంటే గుండెపోటు నివారణ సాధ్యమేనని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ సాయి రవిశంకర్ తెలిపారు. గుండె పనితీరును కనిపెట్టే ఒక సాధారణ ఈ�
Woman Dies | మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల యువతి స్టేజ్పై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది (Woman Dies).
సరిపడా ఉప్పు.. ఆహారానికి రుచిని అందిస్తుంది. ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. కానీ, మోతాదు పెరిగితే.. ఆహారంతోపాటు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ విషయమై.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొన్ని సూచనలు ఇచ్చింది.
పంటలు పండకపోవడం, అప్పులు తీర్చలేక రెకల కష్టం చేసుకొని బతుకుతున్న రైతు రుణమాఫీపై గంపెడాశలు పెట్టుకున్నాడు. అటు రుణమాఫీ కాక ఇటు రైతు భరోసా లేక తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెం దాడు.
Doctor scrolls through reels | డ్యూటీలో ఉన్న డాక్టర్ మొబైల్ ఫోన్లో రీల్స్ చూడటంలో బిజీ అయ్యాడు. గుండె నొప్పితో బాధపడిన మహిళను ఎమర్జెనీ వార్డులోకి తీసుకువచ్చినప్పటికీ ఆ వైద్యుడు పట్టించుకోలేదు. దీంతో ఆమె గుండెపోటులో మ
ఇందిరమ్మ ఇంటి కోసం ఓ తండ్రి గుండె ఆగిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ నెల 21 నుంచి 24 వరకూ జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,