వరుస బదిలీలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ ప్రభుత్వాధికారి గుండెపోటుతో మృతిచెందాడు. తోటి ఉద్యోగులు తెలిపిన ప్రకారం నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ల బదిలీలలో బాన్సువాడ ఆర�
వరంగల్ (Warangal) జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన సీతారామ స్వామి దేవాలయం ధర్మకర్త, నల్లబెల్లి అభివృద్ధి కమిటీ ముఖ్య సలహాదారుడు కొండ లక్ష్మణ స్వామి గుండెపోటుతో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం �
యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్య సమస్య హార్ట్ ఎటాక్ రాకుండా ముందస్తుగానే అడ్డుకునే వ్యాక్సిన్ అభివృద్ధిలో చైనా పరిశోధకులు పురోగతి సాధించారు. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ని
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని మొదల్లగూడ శివారులో ఉన్న ఇంటర్నేషనల్ సింబయాసిస్ డీమ్డ్ వర్సిటీలో (Symbiosis university) విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఢిల్లీకి చెందిన షాగ్నిక్ వర్సిటీ హాస్�
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు, సంగీత స్వరకర్త, శాస్త్రీయ సంగీత గాయకుడు, కళారత్న గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ (76) కన్నుమూశారు. తిరుమలలోని తన స్వగృహంలో గుండెపోటు రావడంతో ఆదివారం తుదిశ్వాస విడిచ�
తెల్లారితే కొడుకు పెండ్లి...అర్ధరాత్రి తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. పెండ్లి కూతు రు తరుపు వాళ్లు ఫంక్షన్హాల్లో సంతోషం గా వివాహ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా చ
దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్రమనస్తాపానికి గురయ్యాడు ఓ రైతు. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆయన ఆదివారం గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది.
తెల్లారితే కొడుకు పెండ్లి...అర్ధరాత్రి తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబీకులు, బంధువుల వివరాల ప్రకరాం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన �
పెండ్లి పందిట్లో కూతురి పెండ్లి జరిపిస్తున్న ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోయిన విషాదకర ఘటన కామారెడ్డిలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన కుడిక్యాల బాల్
మంగళవాయిద్యాలు, మేళ తాళాలతో కళకళలాడుతున్న వివాహ వేడుకలో విషాదం నెలకొన్నది. పచ్చ ని పందిరిలో వివాహ తంతు కొనసాగుతుండగా పెండ్లి కూతు రి తండ్రి ఒక్కసారిగా కుప్పకూలాడు.