Doctor Priya | విమానాశ్రయంలో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వృద్ధుడిని అక్కడే ఉన్న వైద్యురాలు సీపీఆర్ చేసి కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆహారపుటలవాట్లు, జీవనశైలిలో వచ్చిన మార్పులతో నేటి కాలంలో గుండెజబ్బులు ఎక్కువయ్యాయి. భారత్లో ఏటా గుండెపోటుతో 30 వేల మంది మరణిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
Ziaur Rahman : ఇష్టమైన రంగంలో అద్భుతంగా రాణిస్తూ.. గొప్ప శిఖరాలకు చేరిన ఓ గ్రాండ్మాస్టర్ జీవితం విషాదంగా ముగిసింది. బంగ్లాదేశ్కు చెందిన సీనియర్ గ్రాండ్మాస్టర్ అయిన రహ్మన్ శుక్రవారం చెస్ ఆడుతూనే మృత్�
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (75) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం గుండెపోటుతో జూబ్లీహిల్స్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. రెండు రోజుల కిందట కవ్వంపల్లి అస్వస్థతకు గురయ్యారు. ఇంకా అనారోగ్యం తగ్గకపోవడంతో మంగళవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్�
పశ్చిమ దేశాల వారితో పోలిస్తే పదేండ్ల ముందుగానే భారతీయులు గుండె సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదమున్నదని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా(ఏపీఐ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో బతుకు ఆగమైన ఓ ఆటోడ్రైవర్ను దురదృష్టం వెంటాడింది. ఇక్కడ ఆటో నడవడం లేదని, ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లిన వారానికే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది.
Devotee died | దైవ దర్శనానికి వెళ్లి ఓ భక్తుడు గుండెపోటుతో(Heart attack) మరణించాడు(Devotee died). ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో(Vemulawada) చోటు చేసుకుంది.