ప్రస్తుత తరుణంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలనే తింటున్నారు. రోజులో ఎప్పుడైనా సరే జంక్ ఫుడకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. కాస్త ఆకలిగా ఉంది అంటే చాలు.. జంక్ ఫుడ్ వైపు చూస్తున్నారు.
ప్రస్తుతం అధిక శాతం మంది కూర్చుని చేసే ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు. చాలా మంది కూర్చునే ఎక్కువగా పనిచేస్తున్నారు. దీనికి తోడు నిత్యం అనేక సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారు.
అధికంగా బరువు ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కొవ్వు కరిగేందుకు అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటారు. డైట్ను పాటిస్తుంటారు. అయితే కొందరు ఎంత తిన్నా బరువు పెరగరు.
పల్లీలను పోషకాలకు గనిగా పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే పల్లీలను పొట్టుతో తినాలా, పొట్టు తీసేసి తినాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు ఆరోగ్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారం�
భారతీయ ఆహారంలో తరచుగా వాడే టమాటాలు, ఎంతో ఇష్టంగా తినే తర్బూజ (పుచ్చ) పండ్లలో లైకోపీన్ అనే సహజమైన పిగ్మెంట్ ఉంటుంది. ఇది కుంగుబాటు (డిప్రెషన్) లక్షణాలను తగ్గిస్తుందని ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ జర
తులసి మొక్క దాదాపుగా అందరు ఇళ్లలోనూ ఉంటుంది. ఆయుర్వేదంలో తులసి ఆకులకు ఎంతగానో ప్రాధాన్యతను కల్పించారు. తులసి ఆకులతో అనేక ఔషధాలను కూడా తయారు చేస్తారు. మనకు కలిగే పలు వ్యాధులను నయం చే�
సాయంత్రం సమయంలో చాలా మంది చిరుతిళ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అందులో భాగంగానే బేకరీ పదార్థాలు లేదా నూనె పదార్థాలను ఎక్కువగా తింటుంటారు. కానీ వీటిని తరచూ తినడం ఆరోగ్యకరం కాదు.
మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల విటమిన్లలో విటమిన్ సి కూడా ఒకటి. ఇది శరీరంలో అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. విటమిన్ సి నీటిలో కరిగే పోషక పదార్థం. కనుక ఈ విటమిన్ను మనం రోజూ తీసుక�
మనకు ఉపయోగించేందుకు అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ మనలో చాలా మంది రీఫైన్ చేయబడిన నూనెలనే ఎక్కువగా వాడుతుంటారు. పూర్వకాలంలో మన పెద్దలు గానుగలో ఆడించిన నూనెలను వాడేవారు.
ఎల్లప్పుడూ బరువును నియంత్రణలో ఉంచుకోవడంతోపాటు అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాన్ని మనం రోజూ తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆహారాలను తీసుకుంటేనే మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఈమధ్య కాలంలో చాలా మంది కివి పండ్లను కొని తింటున్నారు. గతంలో సూపర్ మార్కెట్లలోనే లభించే ఈ పండ్లను బయట వ్యాపారులు కూడా విక్రయిస్తున్నారు. డెంగీ లేదా విష జ్వరాలు వచ్చిన వారికి ఎక్కువగా కివి పం
ద్రాక్ష పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. ద్రాక్ష పండ్లలోనూ మనకు పలు రకాలు లభిస్తుంటాయి. ఆకుపచ్చ, నలుపు, ఎరుపు రంగుల్లో ఉండే ద్రాక్ష పండ్లను చాలా మంది కొంటుంటారు.