కిస్మిస్.. వీటినే ఎండు ద్రాక్ష అని కూడా అంటారు. వీటిని మనం తరచూ తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తుంటాం. ఖీర్, పాయసం, ఇతర స్వీట్లు తయారు చేసినప్పుడు కిస్మిస్లను వేస్తుంటారు. అయితే వాస్తవానికి మ
జ్వరం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఆహారాన్ని అసలు తీసుకోరు. ఇక కొందరు అయితే తమకు నచ్చిన ఆహారాలను తింటుంటారు. డైట్ను పాటించరు. దీంతో జ్వరం తీవ్రత ఎక్కువవుతుంది. ఆపైన ఇబ్బందులు పడతారు.
మన శరీరంలో హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్. ఐరన్ సహాయంతో హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల్లో ఉండే ఆక్సిజన్ను గ్రహించి శరీర భాగాలకు చేరవేస్తుంది. మళ్లీ శరీర భాగాల్లో ఉండ�
కల్తీ లేకుండా స్వచ్ఛమైన పానీయాల్లో కొబ్బరిబోండం ఒకటిగా, రెండోది చెరుకు రసం (Sugarcane). దీనిని అన్ని కాలాల్లో తయారుచేసి విక్రయిస్తుంటారు. ప్రధానంగా వేసవిలో విక్రయాలు జోరుగా సాగుతుంటాయి.
ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా చుండ్రు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏం చేసినా కూడా చుండ్రు తగ్గడం లేదని వాపోతున్నారు. దీంతోపాటు జుట్టు అంతా �
సాయంత్రం అయిందంటే చాలు.. పొట్టలో కాస్త ఆకలిగా ఉంటుంది. దీంతో చాలా మంది జంక్ ఫుడ్ తినేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. బయట లభించే బజ్జీల వంటి నూనె పదార్థాలతోపాటు బేకరి ఉత్పత్తులను కూడా అధికంగా తి�
ఒకప్పుడు కిడ్నీ స్టోన్లు కేవలం పురుషులకే అది కూడా 50 ఏళ్లకు పైబడిన వారికే వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా కిడ్నీ స్టోన్లు వస్తున్నాయి. అలాగే కిడ్నీ స్టోన్ల బారిన పడుతున్న�
మన శరీరంలో మెటబాలిజం ప్రక్రియ వల్ల ఎప్పటికప్పుడు వ్యర్థాలు చేరుతుంటాయి. ఈ వ్యర్థాలు పలు మార్గాల ద్వారా బయటకు వెళ్తుంటాయి. ముఖ్యంగా కిడ్నీల్లో రక్తం శుద్ధి చేయబడి వ్యర్థాలు తొలగిపోతా�
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళకు భోజనం చేయడంతోపాటు ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజూ వ్యాయామం చేయాలి. కచ్చితంగా తగినన్ని గంటలపాటు నిద్రించాలి.
కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్.. దీన్నే సీహెచ్ఎఫ్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా పిలుస్తారు. ఈ పరిస్థితిలో గుండె రక్తాన్ని పంపు చేసే సామర్థ్యం కోల్పోతుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. హార్�
అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నం చేసే వారికే ఆ బాధ ఏమిటనేది తెలుస్తుంది. కొందరు ఆహారం తిన్నా తినకపోయినా విపరీతంగ�
భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తినే అలవాటు కొందరికి ఉంటుంది. సోంపు గింజలను తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవడమే కాదు, నోరు కూడా ఫ్రెష్గా మారుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది.
జీలకర్ర, వాము.. మన వంటింట్లో ఉండే మసాలా దినుసులు. వీటిని మనం రోజూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. పోపు దినుసులుగానే కాక మసాలా కూరల్లో వేసేందుకు కూడా వీటిని వాడుతుంటాం. అలాగే తినుబండారాల తయారీలోనూ ఉపయ�
ప్రపంచ వ్యాప్తంగా ఏటా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి.