ప్రస్తుతం చాలా మంది అధికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పని విషయంలో కలిగే ఒత్తిడితోపాటు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల కారణంగా కూడా చాలా మంది ఆందోళన చెందుతూ మానసిక సమస్యల బారిన పడుతున్న
ప్రస్తుత తరుణంలో ఏసీల వాడకం ఎక్కువైంది. ఒకప్పుడు కేవలం ధనికులు లేదా కార్పొరేట్ ఆఫీసుల్లోనే ఏసీలను వాడేవారు. కానీ ఇప్పుడు దాదాపుగా ప్రతి పనిచేసే చోట ఏసీలను ఉపయోగిస్తున్నారు.
వేసవి కాలం ప్రారంభం అయినప్పటి నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. దీంతో ఓ వైపు ఎండలు మండిపోతూ ఉంటాయి. మరోవైపు వేసవి తాపం పెరుగుతుంది. వేసవి మనకు అనేక అనారోగ్య సమస్యలను కూడా తెచ్చ
నట్స్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు. వీటినే చాలా మంది ఎక్కువగా తింటుంటారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారాలకు మీరు మొదటి ప్రాధాన్యతను ఇచ్చే వారు అయితే మీ డైట
మార్కెట్లో మనకు ఖర్జూరాలు రెండు రకాలుగా లభిస్తాయి. సాధారణ ఖర్జూరాలు ఒక రకం కాగా.. ఎండు ఖర్జూరాలు మరో రకం. సాధారణ ఖర్జూర పండ్లనే చాలా మంది తింటుంటారు. ఎండు ఖర్జూరాలను హిందూ వివాహ కార్యక్�
మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి శక్తిని, పోషకాలను అందించేందుకు జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థలో అనేక అవయవాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణాశయం, పేగులు కీలకపాత్ర పోషిస్తాయ
మనకు మార్కెట్లో రెండు రకాల దోసకాయలు లభిస్తాయన్న సంగతి తెలిసిందే. కీరదోసతోపాటు కూర దోస కాయలు కూడా మనకు లభిస్తాయి. అయితే కీరదోసలో ఉండే విత్తనాలు చాలా పలుచగా ఉంటాయి.
బూడిద గుమ్మడికాయలను సహజంగానే చాలా మంది దిష్టి తీసేందుకు లేదా దిష్టి తగలకుండా ఉండేందుకు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కడుతుంటారు. బూడిద గుమ్మడికాయ అంటే చాలా మందికి దిష్టి తీయడమే ముందుగా గుర్తుక
వెల్లుల్లిని మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. వెల్లుల్లి వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. చాలా మంది వెల్లుల్లిని ఆహారంలో ఎంతో ఇష్టంతో తింటుంటారు. ఆయుర్వేద ప్రకారం వెల్లుల్లిలో అనేక ఔషధ గుణ
ఇప్పుడంటే చాలా మంది ప్లాస్టిక్ లేదా స్టీల్ ప్లేట్లలో భోజనం చేస్తున్నారు. కానీ మన పూర్వీకులు ఎక్కువగా వెండి ప్లేట్లను భోజనం చేసేందుకు వాడేవారు. కాస్త స్థోమత కలిగి ఉన్న చాలా మంది అప్పట్లో భోజనం
ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగం కారణంగా చాలా మంది అస్తవ్యస్తమైన జీవనశైలిని పాటిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో శ్రద్ధ ఉండడం లేదు. ఇష్టం వచ్చిన సమయానికి ఏది పడితే దాన్ని తింటున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. చాలా మంది ప్రస్తుతం కూర్చుని పనిచేసే ఉద్యోగాలనే చేస్తున్నారు. దీంతో శారీరక శ్రమ తగ్గుతోంది. దీని వల్ల లైఫ్ స్టైల్ వ్యాధులు వస్�
మన శరీరంలో అంతర్గతంగా ఉన్న అతి పెద్ద అవయవాల్లో లివర్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇది అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. అయితే మనం పాటించే జీవనశైలి, తీసుకునే ఆహారం కారణంగా లివర్ లో కొవ్వు చేరు
పాలను రోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. ఎందుకంటే పాలలో మన శరీరానికి అవసరం అయ్యే దాదాపు అన్ని రకాల పో�