ఆయుర్వేదలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి. వాటిల్లో పిప్పళ్లు కూడా ఒకటి. మిరియాల జాతికి చెందిన ఇవి కూడా ఘాటుగానే ఉంటాయి. పిప్పళ్లు మనకు ఆయుర్వేద స్టోర్స్లో లభిస్తాయి. పిప్పళ్లను అనేక ఆయుర్వేద ఔష
పాలను విరగ్గొట్టి పనీర్ తయారు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. పాలలో నిమ్మరసం లేదా వెనిగర్ కలిపి పనీర్ను తయారు చేస్తారు. అయితే దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని అనేక వంటల్లో �
సీజనల్గా మనకు లభించే పండ్లను తినడంతోపాటు మార్కెట్లో ఎక్కువగా లభించే పండ్లను కూడా తరచూ తింటుండాలి. అలా తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక మార్కెట్ లో మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండ�
వర్షాకాలం అనేక రకాల రోగాలకు కారణమవుతుంది. ఈ సీజన్లో జాగ్రత్తగా లేకపోతే అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం ఈ సీజన్లో కామన్గా వస్తూనే ఉంటాయి.
ఒకప్పుడు అరవై దాటితేనే దాడిచేసే గుండెపోటు.. ఇప్పుడు ముప్పై ఏళ్లకే ముప్పుగా పరిణమిస్తున్నది. ఉరుకులు పరుగుల నేటి జీవితంలో.. యువతలోనూ ఒత్తిడి విపరీతంగా పెరుగుతున్నది. ఇది.. దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని దె�
ఆరోగ్యం కోసం.. ఆనందం కోసం ఇప్పుడు చాలామంది సైకిల్ యాత్రలు చేస్తున్నారు. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలూ రెండు చక్రాలపై సవారీకి ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ ఒంటరిగా ప్రయాణించడానికీ ముందుకొస్తున్నారు.
సాయంత్రం సమయంలో చల్లని వాతావరణంలో వేడిగా గారెలను వేసి తింటే వచ్చే మజాయే వేరు. అయితే గారెలను తయారు చేసేందుకు చాలా మంది వాడే పప్పుల్లో బొబ్బర పప్పు కూడా ఒకటి. బొబ్బర్లతో గారెలు వేసి తింటే
పాలు.. దీని పేరు చెప్పగానే అందరూ సహజంగానే గేదె లేదా ఆవు పాలు అని అనుకుంటారు. కానీ జంతు సంబంధ పాలు మాత్రమే కాదు, మనకు పలు రకాల వృక్ష సంబంధమైన పాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
క్యాప్సికం.. చాలా మంది దీన్ని మసాలా వంటల తయారీలో ఉపయోగిస్తారు. బిర్యానీ వంటివి వండినా కూడా క్యాప్సికం వేస్తారు. పేరుకు మిర్చి జాతికి చెందినదే అయినప్పటికీ క్యాప్సికం కారంగా ఉండదు.
చలికాలంలోనే కాదు వర్షాకాలంలో కూడా వాతావరణం చల్లగా ఉంటుంది. మేఘావృతమై ఉన్నా లేదా వర్షాలు పడుతున్నా కూడా వాతావరణం చల్లగా ఉండి మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. అయితే ఎక్కువ సేపు వాతావరణం చల
యాలకులను మనం ఎంతో పూర్వ కాలం నుంచే మన వంటి ఇంటి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. మసాలా వంటకాలు చేస్తే కచ్చితంగా యాలకులను వాడుతారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటల్లో అయితే యాలకులు కచ్చితంగా ఉండాల్�
బ్లాక్ హెడ్స్ సమస్య అనేది ప్రస్తుతం కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వస్తోంది. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కుపై కనిపిస్తుంటాయి.
ప్రోస్టేట్ క్యాన్సర్.. పురుషుల తొలి శత్రువు. అందులోనూ వయసు పైబడిన వారిని ఈ వ్యాధి లక్ష్యం చేసుకుంటుంది. నిశ్శబ్దంగా విస్తరిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యవంతులనూ వదిలిపెట్టదు. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తించి