మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన రోజును ఆరోగ్యకరమైన ఆహారాలతో ప్రారంభించాలి. ఉదయాన్నే అనారోగ్యకరమైన ఆహారాలను తింటే ఆ రోజంతా మనకు ఏదో ఒక సమస్య వస్తుంది. అలాగే పొట్టలో అసౌకర్యం కూడా ఏర్పడే అవ�
కోపం అనేది మనకు కలిగే భావోద్వేగాల్లో ఒకటి. కోపం వస్తే ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. కొందరికి క్షణంలోనే పట్టరానంత కోపం వస్తుంది. దీంతో తమ ఎదురుగా ఏ వస్తువు ఉంటే దాన్ని విసిరేస్తా�
రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది టీ లేదా కాఫీ సేవిస్తుంటారు. కొందరు గోరు వెచ్చని నీళ్లను తాగుతుంటారు. ఉదయం పరగడుపునే గోరు వెచ్చని నీళ్లను తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
పైనాపిల్ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. బయటకు వెళ్తే చాలా మంది పైనాపిల్ పండ్ల జ్యూస్ను తాగుతుంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇలా జ్యూస్లను తాగడం అంత మంచిది కాదు.
మనం రోజూ చేసే వంటల్లో అనేక రకాల పోపు దినుసులను ఉపయోగిస్తుంటాం. మన వంటింట్లో ఉండే అన్ని రకాల పోపు దినుసులు మనకు ఏదో ఒక రకంగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుకనే పూర్వకాలం నుంచి మన పెద్ద�
పూర్వకాలంలో మన పెద్దలు అన్నం వండేటప్పుడు గంజిని వార్చేవారు కాదు. ఒకవేళ గంజిని వార్చినప్పటికీ అందులో కాస్త ఉప్పు, కారం కలిపి సూప్లా తాగేవారు. దీంతో అనేక పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉండేవారు.
సినిమా సెలబ్రిటీలు సహజంగానే ఫిట్ గా ఉండడం కోసం డైట్ను పాటిస్తుంటారు. అనేక రకాల ఆహారాలను తినాలని వారికి కూడా కోరిక ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్లు ఫుడ్ను తినరు. అలా తింటే లావుగా మారిపోతారు.
నిద్రలో తలెత్తే శారీరక సమస్యల్లో చేతులు, కాళ్లు మొద్దుబారినట్టు అనిపించడం చాలామందికి అనుభవమే. తాత్కాలికమే అయినప్పటికీ, తరచుగా జరుగుతుంటే మాత్రం దీన్ని సీరియస్గానే తీసుకోవాలి. చేతులు, కాళ్లు మొద్దుబార
మన దేశానికి చెందిన ఎంతో మంది నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల్లో సీఈవోలుగా, ఇతర అత్యున్నత స్థానాల్లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంతటి స్థాయికి చేరుకోవడం సాధారణ ప
ముస్లింలు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో చాలా సైన్స్ దాగి ఉంది. అలాగే హిందువులు కూడా వారంలో తమకు ఇష్టమైన రోజు లేదా ఇష్టదైవానికి పూజ చేసిన రోజు ఉపవాసం �
బయట మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు లభిస్తుంటాయి. చాలా మంది సహజంగానే యాపిల్, అరటి పండ్లు, ఇతర పండ్లను అధికంగా తింటుంటారు. అయితే మనకు ఎప్పటినుంచో మార్కెట్లో అందుబాటులో ఉన్న పండ్లను మాత
మూత్రాశయ ఇన్ఫెక్షన్లు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. మూత్ర విసర్జన చేసే విధానం వల్ల ఇవి ఎక్కువగా వస్తుంటాయి. కొందరు పురుషులు కింద కూర్చుని మూత్ర విసర్జన చేస్తుంటారు.
చాలా మంది రోజూ కప్పుల కొద్ది టీ లేదా కాఫీ సేవిస్తుంటారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు టీ, కాఫీలను ఎక్కువగా తాగుతుంటారు. టీ, కాఫీలలో కెఫీన్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని సేవిస్తే మ�
పూర్వకాలంలో మన పెద్దలు అనేక రకాల ఆహారాలను తినేవారు. వాటిల్లో అవిసె గింజలు కూడా ఒకటి. ఇవి శరీరానికి ఎంతో బలాన్నిస్తాయి. మన పెద్దలు ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు. కనుక వారికి ఈ గింజలు అమితమ�