ప్రస్తుతం చాలా మంది తమ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే ఆరోగ్యకరమైన ఆహారాలను తింటున్నారు. ముఖ్యంగా మిల్లెట్ల వాడకం ఎక్కువైందని చెప్పవచ్చు. ఆరోగ్యం కోసం రకరకాల మిల్లెట్లన�
చేపలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది చేపలను ఇష్టంగా తింటుంటారు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.
ప్రస్తుతం మనం కాలుష్య భరితమైన వాతావరణంలో జీవిస్తున్నాం. ఒకప్పుడు కేవలం నగరాలకే పరిమితమైన కాలుష్యం ఇప్పుడు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది.
భోజనం చేసిన తరువాత జీర్ణాశయం తన పనిని ప్రారంభిస్తుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అందులో ఉండే పోషకాలను శరీరం శోషించుకునేందుకు లివర్ తన పనిని మొదలుపెడుతుంది.
మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో మినరల్స్ కూడా ఒకటి. వీటిల్లో చాలా ఉంటాయి. ఇక మినరల్స్లో అయోడిన్ కూడా ముఖ్యమైనదే. ఇది మన శరీరంలో అనేక విధులను నిర్వహిస్తుంది. థైరాయిడ్ పనితీరుకు, ఇతర �
ప్రస్తుత తరుణంలో చాలా మంది కేవలం తీపి రుచికే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. తీపి పదార్థాలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టం ఉంటుంది. అందుకనే ఇతర రుచులు ఉండే ఆహారాలను తక్కువ తింటుంటారు.
కిస్మిస్.. వీటినే ఎండు ద్రాక్ష అని కూడా అంటారు. వీటిని మనం తరచూ తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తుంటాం. ఖీర్, పాయసం, ఇతర స్వీట్లు తయారు చేసినప్పుడు కిస్మిస్లను వేస్తుంటారు. అయితే వాస్తవానికి మ
జ్వరం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఆహారాన్ని అసలు తీసుకోరు. ఇక కొందరు అయితే తమకు నచ్చిన ఆహారాలను తింటుంటారు. డైట్ను పాటించరు. దీంతో జ్వరం తీవ్రత ఎక్కువవుతుంది. ఆపైన ఇబ్బందులు పడతారు.
మన శరీరంలో హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్. ఐరన్ సహాయంతో హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల్లో ఉండే ఆక్సిజన్ను గ్రహించి శరీర భాగాలకు చేరవేస్తుంది. మళ్లీ శరీర భాగాల్లో ఉండ�
కల్తీ లేకుండా స్వచ్ఛమైన పానీయాల్లో కొబ్బరిబోండం ఒకటిగా, రెండోది చెరుకు రసం (Sugarcane). దీనిని అన్ని కాలాల్లో తయారుచేసి విక్రయిస్తుంటారు. ప్రధానంగా వేసవిలో విక్రయాలు జోరుగా సాగుతుంటాయి.
ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా చుండ్రు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏం చేసినా కూడా చుండ్రు తగ్గడం లేదని వాపోతున్నారు. దీంతోపాటు జుట్టు అంతా �
సాయంత్రం అయిందంటే చాలు.. పొట్టలో కాస్త ఆకలిగా ఉంటుంది. దీంతో చాలా మంది జంక్ ఫుడ్ తినేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. బయట లభించే బజ్జీల వంటి నూనె పదార్థాలతోపాటు బేకరి ఉత్పత్తులను కూడా అధికంగా తి�
ఒకప్పుడు కిడ్నీ స్టోన్లు కేవలం పురుషులకే అది కూడా 50 ఏళ్లకు పైబడిన వారికే వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా కిడ్నీ స్టోన్లు వస్తున్నాయి. అలాగే కిడ్నీ స్టోన్ల బారిన పడుతున్న�