మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే కూరగాయల్లో క్యారెట్లు కూడా ఒకటి. క్యారెట్లను చాలా మంది పచ్చిగా తినేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. క్యారెట్లను కూరల్లోనూ వేస్తుంటారు.
సాయంత్రం పూట చాలా మంది జంక్ ఫుడ్ తినేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. అనేక రకాల చిరుతిళ్లను తింటుంటారు. పానీ పూరీ, బజ్జీలు, పునుగులు లేదా బేకరీ ఐటమ్స్ను తింటుంటారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తింటుండాలి. అప్పుడే ఎలాంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. పోషకాల విషయానికి వస్తే మనకు విటమిన్లు, మినరల్స్ కూడా అవసరం అవుత�
మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ అలాంటి మొక్కల గురించి చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో ఈ మొక్కలను విరివిగా ఉపయోగిస్తుంటారు. అనేక ఔషధాల తయారీలోనూ వాడుతుంటారు.
ఎర్ర కందిపప్పు.. దీన్నే మైసూర్ పప్పు అని కూడా అంటారు. కొందరు మసూర్ పప్పు అంటారు. దీన్ని కూడా కొందరు తింటుంటారు. అయితే కంది పప్పు అంటే సాధారణ పప్పునే ఎక్కువ శాతం మంది తింటారు.
అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది నానా తంటాలు పడుతుంటారు. అందులో భాగంగానే డైట్ పాటించడంతోపాటు వ్యాయామం కూడా చేస్తుంటారు. అయితే శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గాలంటే అందుకు పలు ఆహారాలు �
Health tips | కొలెస్టరాల్ తగ్గడానికి కొన్ని రకాల గింజలు (Seeds) మేలు చేస్తాయి. వాటిలో ఫైబర్తోపాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆ గింజలను ఆహారంగా తీసుకోవడంవల్ల కొవ్వు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. మర
పూర్వం రోజుల్లో మన పెద్దలు ఆముదాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. దీన్ని వంటల్లో వాడడంతోపాటు ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించే వారు. ఆముదంతో శరీరాన్ని మసాజ్ చేసి కాసేపు ఆగి స్నానం చేసేవారు.
పూర్వకాలంలో చాలా మంది శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. అందుకనే అందరూ చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా మంది కూర్చుని పనిచేస్తున్నారు. అలాంటి ఉద్యోగాలనే ఎక్కువగా చేస్తున్నారు.
ప్రస్తుత తరుణంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలనే తింటున్నారు. రోజులో ఎప్పుడైనా సరే జంక్ ఫుడకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. కాస్త ఆకలిగా ఉంది అంటే చాలు.. జంక్ ఫుడ్ వైపు చూస్తున్నారు.
ప్రస్తుతం అధిక శాతం మంది కూర్చుని చేసే ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు. చాలా మంది కూర్చునే ఎక్కువగా పనిచేస్తున్నారు. దీనికి తోడు నిత్యం అనేక సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారు.
అధికంగా బరువు ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కొవ్వు కరిగేందుకు అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటారు. డైట్ను పాటిస్తుంటారు. అయితే కొందరు ఎంత తిన్నా బరువు పెరగరు.
పల్లీలను పోషకాలకు గనిగా పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే పల్లీలను పొట్టుతో తినాలా, పొట్టు తీసేసి తినాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు ఆరోగ్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారం�