మాంసాహారం తినేవారు చాలా మందికి చేపలు అంటే ఇష్టమే. చేపలను తినేవారు సీఫుడ్ ప్రియులు ప్రత్యేకంగా ఉంటారు. చేపలతో ఎలాంటి వంటకాలు చేసినా సరే లాగించేస్తారు.
అంజీర్ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఈ పండ్లు డ్రై ఫ్రూట్స్ రూపంలో మనకు ఎల్లప్పుడూ లభిస్తాయి. అంజీర్ డ్రై ఫ్రూట్స్ చూసేందుకు అంత ఆకర్షణీయంగా ఉండవు. కాన
ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది రకరకాల పానీయాలను తాగుతుంటారు. అయితే కొన్ని రకాల పానీయాలు మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలను అధికంగా అందిస్తాయి.
ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఈ పండ్లు కనిపిస్తాయి. రహదారుల పక్కన బండ్లపై కూడా ఈ పండ్లను విక్రయిస్తుంటారు. అవే.. లిచీ పండ్లు. మీద ఎరుపు రంగు తొక్క ఉంటుంది.
వృద్ధులలో మోకాలు కీళ్ల అరుగుదల సర్వ సాధారణం. ఎక్కువ శాతం వయోజనులు మోకాలు కీళ్ల నొప్పుల మూలంగానే సరిగా నడవలేక మలిసంజెలో భారంగా బతుకీడుస్తుంటారు. అయితే వృద్ధాప్యంలో మోకీళ్ల మార్పిడి చేస్తే పెద్దగా ప్రయో�
వైద్యరంగంలో రకరకాల రుగ్మతలు.. వివిధ చికిత్సా విధానాలు ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో కారణం కూడా ఉంటుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు జన్యుపరంగా వస్తాయి. వాటిలో కొన్ని అరుదుగా కనిపిస్తాయి. ‘బ్లూమ్ సిండ్రోమ్'
ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది అనేక రకాల ఆహారాలను తింటుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను మాత్రం చాలా మంది విస్మరిస్తున్నారు. అలాంటి వాటిల్లో చియా విత్తనాలు కూడా ఒకటి.
ప్రస్తుత తరుణంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు పేరుకుపోవడం కారణంగా గుండె జబ్బులు కూడా వస్తున్నాయి. చిన్న వయస్సులో ఉన్నవారు �
కోడిగుడ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కొందరు గుడ్లను ఉడకబెట్టి తింటే కొందరు ఆమ్లెట్ అంటే ఇష్టపడతారు. ఇంకొందరు కోడిగుడ్డు వేపుడు, టమాటా వంటి కూరలను చేసుకుని తింటారు.
ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే బరువును తగ్గించేందుకు అనేక పద్థతులను పాటిస్తున్నారు. వ్యాయామం చేయడం లేదా జిమ్కు వెళ్లడం, యోగా వంటివి పాటిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది రోజూ తాగుతున్న పానీయాల్లో బ్లాక్ టీ కూడా ఒకటి. చాలా మంది సాధారణ టీని సేవిస్తుంటారు. కానీ దానికి బదులుగా బ్లాక్ టీని సేవిస్తే ఎక్కువ శాతం ఆరోగ్య ప్రయోజనాలను పొం�
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. రోజూ శారీరక శ్రమ అసలు చేయని వారు కచ్చితంగా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తుంటారు.