ఒళ్లు నొప్పులు అనేవి సహజంగా మనకు వస్తూనే ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. జ్వరం లేదా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు లేదా శారీరక శ్రమ, వ్యాయామం చేసినప్పుడు, పలు ఇతర కారణాల వల్ల కూ�
పెరుగును మనం రోజువారి ఆహారంలో భాగంగా తింటూనే ఉంటాం. చాలా మంది భోజనం చేసినప్పుడు చివర్లో కచ్చితంగా పెరుగును తింటారు. పెరుగుతో భోజనం చేయకపోతే భోజనం తిన్న ఫీలింగ్ రాదని చాలా మంది భావిస్తూ ఉంటారు.
ఆరోగ్యంగా ఉండాలంటే వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. ఆయుర్వేదంలో కూడా ఉపవాసం గురించి ఎంతగానో వివరించారు. ఉపవాసం అనేది ఆధ్యాత్మిక పరంగానే కాక ఆరోగ్యపరంగా కూ�
వెల్లుల్లిని మనం నిత్యం వంటల్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. వెల్లుల్లిని చాలా మంది నేరుగా కూడా తింటుంటారు. వెల్లుల్లిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. పౌష్టికాహారాలను తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్ని పోషకాలు లభించి పోషకాహార లోపం తగ్గుతుంది.
ప్రస్తుతం చాలా మంది రోజూ గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి తోడు అధిక ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం, వ్యాయామం చేయకపోవడం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడం
గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు మనల్ని అప్పుడప్పుడు ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయి. జీర్ణాశయంలో ఆమ్లాలు మోతాదు కన్నా మించి ఎక్కువగా ఉత్పత్తి అయితే అప్పుడు పొట్టలో ఆమ్లత్వం ఏర్పడుతుం�
ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వ్యాయామం చేస్తే కొందరు డైట్ పాటిస్తారు. ఇంకొందరు రోజూ పలు ఆహారాలను లేదా పానీయాలను తీసుకుంటుంటారు.
ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారు. జుట్టు రాలిపోవడం, బలహీనంగా మారి చిట్లడం, తలలో దురద అధికంగా ఉండడం, చుండ్రు వంటి జుట్టు సమస్యలు అనేక మందిని ఇబ్బందులక
సాయంత్రం సమయంలో చాలా మంది జంక్ ఫుడ్ను అధికంగా తింటుంటారు. బయట బండ్లపై లభించే బజ్జీలు, పునుగులు, సమోసాల వంటి పదార్థాలతోపాటు బేకరీల్లోని ఆహారాలను కూడా లాగించేస్తుంటారు.
ఆరోగ్యంగా ఉండడం కోసం పౌష్టికాహారాలను తినాలన్న విషయం అందరికీ తెలిసిందే. పౌష్టికాహారాలను తింటే శరీరానికి కావల్సిన అన్ని పోషషకాలు లభిస్తాయి. దీంతో అనేక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
నిద్ర అనేది మనషి శరీరానికి అత్యవసరం. సరైన మోతాదులో నీళ్లను తాగడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించడం కూడా అంతే అవసరం.
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అనేక బలవర్ధకమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మొలకలు కూడా ఒకటి. పెసలు, పల్లీలు, శనగలు తదితర గింజలను నీటిలో నానబెట్టి వాటితో మొలకలను తయార�
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు మనకు అవసరం అవుతాయి. వాటిల్లో విటమిన్ ఎ కూడా ఒకటి. ఇది మన శరీరంలో అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. అలాగే కంటి చూపును మెరుగు పరిచి కళ్లను ఆరోగ్యం�