శరీరంలో దీర్ఘకాలం పాటు యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉంటే కీళ్లలో చిన్నపాటి స్ఫటికాలు ఏర్పడి తీవ్రమైన నొప్పులు, వాపులకు దారి తీస్తుంది. దీన్నే గౌట్ లేదా ప్రొయాక్టివ్ ఆర్థరైటిస్ అని పిలుస్తార
భారతీయులు ఎంతో పురాతన కాలంగా నెయ్యిని తమ ఆహారంగా ఉపయోగిస్తున్నారు. నెయ్యిని వంటల్లో వేయడమే కాకుండా నేరుగా కూడా తింటుంటారు. నెయ్యిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదంలో ఏనాడో చెప్పారు.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా చల్లని ఆహారాలను తీసుకున్నప్పుడు సైనస్ సమస్య ఉన్నవారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. సైనస్ ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది. దీని వల్ల తీవ్రమైన అవస్థ�
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా సీజన్ మారినప్పుడు, చల్లని ఆహారాలను తీసుకున్నప్పుడు శరీరంలో సహజంగానే కఫం చేరుతుంది. దీన్నే శ్లేష్మం అని కూడా అంటారు. సాధారణంగా చాలా మంది తరచూ చల్లని �
శిశువులకు తల్లిపాలు ఎంతో అవసరం అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నారులకు తల్లిపాలను తాగించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. భూమిపై ఏ ఆహారంలోనూ లేని పోషకాలు తల్లిపాలలో లభిస్తాయని పోషకాహ�
మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇది మనకు తెలుపు, ఎరుపు రెండు రంగుల్లో లభిస్తుంది. సాధారణంగా చాలా మంది తెలుపు రంగు ముల్లంగిని ఎక్కువగా ఉపయో
క్రీడల్లో పాల్గొన్నప్పుడు, వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసినప్పుడు, పలు ఇతర సందర్భాల్లో మనకు అనుకోకుండా గాయాలు అవుతుంటాయి. అవి పుండ్లుగా కూడా మారుతుంటాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో తీవ్రమైన నొప�
పూర్వం ప్రజలు రోజూ శారీరక శ్రమ చేసే వారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండేవారు. రోజూ బలవర్ధకమైన ఆహారం తినేవారు. అంతేకాదు రాత్రి పూట త్వరగా భోజనం చేసేవారు. త్వరగా నిద్రించేవార�
ఆయుర్వేదంలో బాడీ మసాజ్కు ఎంతో ప్రాధాన్యతను కల్పించారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలో పలు రకాల చికిత్సా పద్ధతుల్లో భాగంగా బాడీ మసాజ్ కూడా చేస్తారు. ఇందుకు గాను పలు రకాల నూనెలను �
బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు మనకు భిన్న రకాల రోగాలు వస్తాయి. చాలా మందికి ఈ ఇన్ఫెక్షన్లతో ముందుగా జ్వరం వస్తుంది. అది తీవ్రతరం అయ్యాక మనం చికిత్స తీసుకుంటాం.
సాధారణంగా చాలా మంది కేవలం చలికాలంలోనే తమ చర్మాన్ని సంరక్షించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. చలికాలంలో చర్మం పొడిగా మారి కాంతిహీనంగా తయారవుతుంది. కనుక సహజంగానే అందరూ ఈ కాలంలో చర్మాన్ని ర�
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన వారు తినే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. భారత్తోపాటు ఆసియా దేశాలకు చెందిన వారు దొండకాయలను ఎక్కువగా తింటుంటారు. వీటినే కుంద్రు, తిండోరా అని కూడా పిలుస�