ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది ప్రజలు హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవన విధానం, దీర్ఘకాలిక అనారోగ్య సమస�
ఉల్లిపాయలను మనం రోజువారి ఆహారంలో ఉపయోగిస్తూనే ఉంటాం. వీటిని పలు రకాల కూరలు లేదా వంటకాల్లో వేస్తుంటారు. వీటిని నేరుగా పచ్చిగా కూడా తినవచ్చు. ఉల్లిపాయల వల్ల కూరలకు చక్కని రుచి వస్తుంది.
Magnesium | మానవ శరీరంలో ఉండే అత్యంత సమృద్ధమైన ఖనిజాల్లో మెగ్నీషియం ఒకటి. చాలా పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. కొన్ని పోషకాల లోపంతో ఇబ్బంది లేకపోయినా.. మరికొన్ని పెరుగుదలకు చాలా అవసరం. అవి లేకుండా జీవి�
ఖర్జూరాలను మనం ఎంతో ఇష్టంగా తింటాము. వీటిని పలు రకాల తీపి వంటకాల్లోనూ వేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రజలకు ఖర్జూరాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఆసియా దేశాలకు చెందిన వారు వీట
చింతపండును మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. దీంతో చారు, పులుసు, రసం, పులిహోర వంటి వంటకాలను చేస్తుంటారు. పప్పులోనూ చింత పండు తప్పనిసరి. చింత పండు పడకపోతే కూరలకు లేదా వంటకాలకు రుచి రాదు.
యాపిల్ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. యాపిల్ పండ్లలోనూ అనేక రకాలు ఉంటాయి. మనకు మన దేశంలో పండే యాపిల్స్తోపాటు విదేశీ యాపిల్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి.
మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు లభిస్తుంటాయి. సీజనల్ పండ్లతోపాటు రెగ్యులర్గా లభించే పండ్లను చాలా మంది తింటుంటారు. అయితే కొన్ని రకాల పండ్లు చూసేందుకు విచిత్రంగా ఉంటాయి.
మీల్ మేకర్ల గురించి అందరికీ తెలిసిందే. వీటినే సోయా చంక్స్ అని కూడా పిలుస్తారు. వీటితో అనేక రకాల కూరలను చేస్తుంటారు. పులావ్, రైస్, బిర్యానీ వంటి వంటకాల్లోనూ వీటిని వేస్తుంటారు. మీల్ మేకర్లు ఎంతో
ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది నిత్యం సేవిస్తున్న పానీయాల్లో కాఫీ మొదటి స్థానంలో ఉంటుంది. విదేశీయులు టీ కన్నా కాఫీని అధికంగా తాగుతారు. అయితే సాధారణ కాఫీ కాకుండా వారు బ్లాక్ కాఫీని ఎక్కువగా సేవిస్త
ప్రస్తుత తరుణంలో మనం పాటిస్తున్న అనేక ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఇతర కారణాల వల్ల చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. అలాగే డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో నిర్దిష్టమైన సమయంలో మనం పోషకాహారాలను తినాల్సి ఉంటుంది. కొందరు ఉదయమే పౌష్టికాహారాన్ని తింటారు. మరికొందరు సాయంత్రం సమయంలో తింటారు. అయితే రాత్రి పూట ఎలాంటి ఆరోగ్య�
కివి పండ్లను తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా చాలా మంది జ్వరం వచ్చినప్పుడు ఈ పండ్లను తింటుంటారు. కివి పండ్లను తింటే జ్వరం నుంచి త్వ�
చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చేపల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా