ఇటీవల కాలంలో గట్ హెల్త్ (జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం) గురించి అవగాహన పెరుగుతోంది. గట్ హెల్త్ జీర్ణక్రియకే పరిమితం కాకుండా శరీర రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం వంటి అనేక అంశాలపై ప్రభావం చూపుతుంది. దీనిని దృష్ట
నేటి బిజీ జీవితంలో చాలామంది సరిపడా నిద్రపోయినా కూడా రోజంతా అలసటగా అనిపిస్తోందని చెబుతూ ఉంటారు. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. రాత్రి 7-8 గంటలు నిద్రపోయినా ఉదయం లేవగానే శరీరంలో శక్తి లేకపోవడం, రోజ�
బరువు తగ్గాలని ప్రయత్నించే చాలా మందికి సాయంత్రం సమయం పెద్ద పరీక్షలా అనిపిస్తుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి నియంత్రణలోనే ఆహారం తీసుకున్నా, సాయంత్రం 5-6 గంటలయ్యేసరికి ఒక్కసారిగా ఆకలి, తీపి లేదా కారంగా ఏదైన�
దోమ కాటు కారణంగా వచ్చే విష జ్వరాల్లో మలేరియా కూడా ఒకటి. ప్రతి సంవత్సరం ఈ జ్వరానికి అనేక మంది గురవుతూ ఉంటారు. అయితే దోమకాటు వల్ల వచ్చే మలేరియా సాధారణంగా జ్వరం, వణుకు, చెమటలు, అలసట వంటి లక్షణాలతో కన
వయసు పెరిగే కొద్దీ మోకాళ్ల నొప్పులు, కీళ్లు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆస్టియోఆర్థ్రైటిస్ కారణంగా కీళ్లలోని కార్టిలేజ్ క్రమంగా తగ�
ప్రస్తుత కాలంలో భారతదేశంలో ప్రీడయాబెటిస్ సమస్య వేగంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్-ఇండియాబ్ అధ్యయనం ప్రకారం దేశ జనాభాలో సుమారు 15.3 శాతం మంది ప్రీడయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇది దాదాపు 13.6 కోట్ల మందికి సమానం. సర�
పప్పులు భారతీయ ఆహారంలో కీలక భాగంగా ఉంటాయి. ఇవి ప్రోటీన్, ఫైబర్, అవసరమైన పోషకాలతో నిండి ఉండడంతో రోజువారీ భోజనంలో ఎక్కువగా వాడుతుంటారు. అయితే పప్పులు తిన్న తర్వాత కొందరికి పొట్ట ఉబ్బరం, బరువుగా అనిపించడం, �
పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తినే వాటిల్లో కేక్ ఒకటి. ప్రతి శుభకార్యంలో ఇప్పుడు కేక్ కట్టింగ్ తప్పనిసరైందని చెప్పవచ్చు. అయితే కేక్పై ఉండే క్రీమ్ నిజమైన డెయిరీ క్రీమా, లేక నాన్-డెయిరీ
వేసవి కాలంలో ముక్కుపై చిన్న చిన్న తెల్లని మొటిమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కోనే ఉంటారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో చర్మంలో ఆయిల్ ఉత్పత్తి కూడా అధికమవుతుంది. దీంతో ముఖ్యంగా ముక్కు
నేటి తరుణంలో హార్మోన్ల అసమతుల్యతతో బాధపడే మహిళల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారిన జీవన విధానం,ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే హార్మోన్ల అసమతుల్యత సమస్�
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మన శరీరం తన సహజసిద్ధమైన చల్లదనాన్ని కోల్పోతుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కేవలం చెమట మాత్రమే కాకుండా ఇతర లక్షణాలు కనిపిస్తాయి.
వేసవికాలంలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆకలి తగ్గడం, ఆమ్లత్వం పెరగడం, ఆహారం ఆలస్యంగా జీర్ణం కావడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో పెర�
కిడ్నీ సమస్యలతో బాధపడే వారు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. అయితే ఆహారంపై అవగాహన లేకపోవడంతో చాలా మంది అనేక పదార్థాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా దూరంగా ఉంచే వాటిల్లో ప�
ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై చాలామంది ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. అందులో భాగంగా సబ్జా గింజలు, చియా గింజలు వేసిన పానీయాలను వేసవిలో ఎ�
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, అసమయ భోజనం, రాత్రివేళల్లో ఉండే కొన్ని అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా తినడం జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వ�