చలికాలంలో సాధారణంగా ఎవరికైనా సరే చర్మం పగులుతుంది. కానీ కొందరికి అన్ని సీజన్లలోనూ ఈ సమస్య ఉంటుంది. చర్మం పగిలేందుకు అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో వేడి అధికంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం�
శారీరక శ్రమ లేదా వ్యాయామం అధికంగా చేసినప్పుడు, వాకింగ్, రన్నింగ్ ఎక్కువ సేపు చేసినా, లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా మనకకు అప్పుడప్పుడు కాళ్ల నొప్పులు వస్తుంటాయి. సాధారణంగా ఒక రోజు విశ్రాంత�
సాధారణంగా వయస్సు మీద పడే కొద్దీ ఎవరిలో అయినా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శరీర మెటబాలిజం తగ్గిపోతుంది. శరీరం క్యాలరీలను ఖర్చు చేయలేదు. దీంతో బరువు పెరుగుతారు. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్,
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది తింటున్న కూరగాయల్లో ఆలుగడ్డలు కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల వెరైటీలకు చెందిన ఆలుగడ్డలు అందుబాటులో ఉన్నాయి. ఆలుగడ్డలను మన దేశంలోనూ చాలా మంది
సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టాలన్నా, ఇతర రోగాలు రాకుండా శరీరాన్ని రక్షించాలన్నా మన రోగ నిరోధక వ్యవస్థ ఎంతో పనిచేస్తుంది. నిత్యం సూక్ష్మ క్రిములు శరీరంలో చేరి �
నిమ్మకాయలను మనం తరచూ అనేక వంటకాలలో ఉపయోగిస్తూనే ఉంటాం. నిమ్మరసాన్ని పలు వంటకాల్లో వాడుతారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, రంగు వస్తాయి. ఇక ఆయుర్వేద ప్రకారం నిమ్మ మనకు అనేక లాభాలను అం
సీజన్లు మారినప్పుడు సాధారణంగా చాలా మందికి దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. కొందరికి జలుబు ఉండకపోయినా విపరీతంగా దగ్గు వస్తుంది. ఇక జలుబు వచ్చిన వారికి అయితే అది తగ్గే క్�
ప్రస్తుతం చాలా మందికి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే వేళకు తగిన పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు రోజూ వ్యాయామం చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతోపాటు రాత్రి పూట తగినన్ని గంటల పాటు నిద్రించాల్సి కూడా ఉంటుంది.
అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. చాలా తక్కువ ధరకే లభిస్తాయి. కనుక అన్ని వర్గాల ప్రజలకు ఈ పండ్లు అందుబాటులో ఉంటాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు.
మసాలా టీ.. ఈ పేరు చెప్పగానే టీ ప్రేమికులకు నోట్లో నీళ్లూరతాయి. టీ తాగే చాలా మంది మసాలా టీని ఇష్టపడతారు. ఇందులో అనేక రరాల మసాలాలను, పాలు, చక్కెర వంటివి కలుపుతారు. కనుక మసాలా టీ ఎంతో టేస్టీగా ఉంట�
అధికంగా బరువు ఉన్నవారు రాత్రి పూట భోజనాన్ని త్వరగా ముగిస్తుంటారు. రాత్రి పూట తినే ఆహారంలో చపాతీలను చేర్చుకుంటారు. అంతే కాదు రాత్రి పూట ఆహారాన్ని తక్కువగా తింటారు. ఇలా బరువు తగ్గాలనుకునే వార�
చర్మం మృదువుగా, తేమగా ఉండడంతోపాటు సురక్షితంగా ఉండాలని, కాంతివంతంగా మారి మెరవాలని చాలా మంది కోరుకుంటుంటారు. అందులో భాగంగానే చర్మ సంరక్షణకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. హైబీపీనే హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. రక్తనాళాల గోడలపై రక్తం ఎక్కువ పీడన�