ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగాలంటే పండ్లను తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది తమకు ఇష్టమైన లేదా అందుబాటులో ఉన్న పండ్లను తింటుంటారు.
ఆకుకూరలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిల్లో అనేక రకాలు ఉంటాయి. ఒక్కో ఆకుకూర మనకు భిన్న రకాల లాభాలను అందిస్తుంది. అందుకనే వైద్యులు, పోషకాహార నిపుణు�
రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా మంది టీ, కాఫీ వంటి పానీయాలను సేవిస్తుంటారు. టీ ప్రియులు కొందరు ఉంటే, కాఫీ అంటే ఇష్టపడే వారు కొందరు ఉంటారు. అయితే కాఫీ గురించి కొన్ని విషయాలను వైద్య నిపుణులు చెబ�
సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది జంక్ ఫుడ్ తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. వేడి వేడిగా నూనెలో వేయించి తీసే పకోడీలు, పునుగులు, బజ్జీల వంటి వాటితోపాటు పిజ్జాలు, బర్గర్స్, చాట్, చిప్స్ వంటివి తినేం�
ప్రస్తుత చిరుధాన్యాల వాడకం పెరిగింది. చాలా మంది వీటిని తినేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. చిరు ధాన్యాల విషయానికి వస్తే వాటిల్లో రాగులు కూడా ఒకటి. రాగులతో రాగి ముద్ద, రాగి జావ, రొట్టె వంటి�
కొబ్బరినూనెను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే వాడుతున్నారు. చాలా మంది కొబ్బరినూనెను వంటల తయారీలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు.
మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. చాలా మందికి బెండకాయ వేపుడు అంటే ఇష్టంగా ఉంటుంది. కానీ వేపుళ్లను తినవద్దని వైద్యులు చెబుతు
జామకాయలు లేదా పండ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇవి మనకు దాదాపుగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. జామకాయలు కాస్త పచ్చిగా లేదా దోరగా ఉంటాయి.
వర్షాకాలంలో సాధారణంగా చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుంటారు. సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలతోపాటు దోమలు కుట్టడం వల్ల విష జ్వరాలు కూడా వస్తుంటాయి. అయితే రోగ నిరోధక శక్తి ఎక్క�
అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. చాలా తక్కువ ధరను కలిగి ఉంటాయి. కనుక వీటిని అధిక శాతం మంది కొనుగోలు చేసి తింటుంటారు. అయితే అరటి పండ్లను చాలా మంది పూర్తిగా పండ్లుగా
పసుపు, అల్లం ఒకే జాతికి చెందినవి. వీటి కొమ్ములు (వేర్లు) ఒకే రకంగా ఉంటాయి. ఇవి Zingiberaceae అనే జాతికి చెందిన వేరు మొక్కలు. ఇవి రెండూ దాదాపుగా ఒకే రకమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
Anemia | ప్రపంచవ్యాప్తంగా అనీమియా పెద్ద సమస్యగా మారింది. ప్రత్యేకంగా భారతీయ మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే (NFHS-5) 2019–21 నివేదిక ప్రకారం.. 15-49 ఏళ్ల వయస్సున్న భారతీయ మహి
గుండెపోటు.. ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న మాట. ఒకప్పుడు 60 ఏండ్లు దాటిన వారిలోనే హృదయ సంబంధిత సమస్యల గురించి వినేవాళ్లం. కానీ కరోనా తరువాత యుక్త వయసు వారిలోనూ హృద్రోగ సమస్యలు, గుండెపోటు మరణాలనుచూస్తున్నాం.
మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకునేందుకు మొదటగా అందరూ ఎంచుకునే మార్గం రన్నింగ్. లేదంటే జిమ్లో కసరత్తులు చేయడం. అయితే మనకు బాగా తెలిసిన ఇవి మాత్రమే కాదు, మరికొన్ని చిట్కాలు మన శరీరాన్ని ప్రతిర