మన శరీరంలో ఎక్కువగా ఉండే ద్రవాలను, విష పదార్థాలను మూత్రపిండాలు మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. మనం ఎంత ఎక్కువగా మూత్రవిసర్జన చేస్తే మన ఆరోగ్యానికి అంత మంచిది. సాధారణంగా మనం రోజుకు 6 న�
మనం వంటల్లో వాడే అనేక పదార్థాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. దీనిని మనం ఎంతో కాలంగా వంటల్లో వాడుతున్నాం. దీని శాస్త్రీయనామం అల్లియం సాటివమ్. వంటల్లో వెల్లుల్లిని వాడడం వల్ల వంటలకు చక్కటి రుచి
బరువు తగ్గడానికి మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. శరీర బరువు అదుపులో ఉంటేనే శరీర ఆరోగ్యం బాగుంటుంది. శరీర బరువు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టు ముడతాయి. నేటి కాలంలో ఆ�
వాతావరణం మారినప్పుడు, చలికాలంలో అలాగే వైరల్ వ్యాప్తి జరిగినప్పుడు మనలో చాలా మంది ముక్కు కారడం, గొంతునొప్పి, శరీర నొప్పులు, దగ్గు, తుమ్ములు, జలుబు, అలసట వంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు.
అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమ పువ్వు ఒకటి. ఇది లిల్లీ కుటుంబానికి చెందినది. కుంకుమపువ్వును సేకరించడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఇది ఎక్కువగా ఇరాన్, గ్రీస్, మొరాకో, స్పెయిన్, కాశ్మీర్, �
మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి రక్తం నుండి వ్యర్థాలను, అదనపు నీటిని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. శుభ్రపడిన రక్తాన్ని తిరిగి శరీరానికి ప�
భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటిని అనేక రకాల వంటకాల్లో మనం విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం. మనం వంటల్లో వాడే ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. మన�
Peanuts | మన ఆరోగ్యానికి పల్లీలు ఎంతో మేలు చేస్తాయి. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చట్నీ, పచ్చడి వంటి వాటితో పాటు వివిధ వంటకాల్లో వాడుతూ ఉంటాం. ముఖ్యంగా పల్లీలతో చేసే స్నాక్స్ చా
మన శరీరానికి పప్పు దినుసులు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ప్రోటీన్ తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు ఎన్నో లభిస్తాయి. రోజూ పప్పు దినుసులను ఆహారంలో భాగంగా తీసుకోవడం మన శరీరానికి ఎంతో
ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రోజూ తగినంత నిద్రించడం మన శరీరానికి చాలా అవసరం. శరీరానికి విశ్రాంతి లభించడంతో పాటు శరీర మరమ్మత్తు కూడా మనం నిద్ర
కండరాలను పెంచుకోవడానికి చాలా మంది జిమ్ చేస్తూ ఉంటారు. జిమ్ చేయడం, బరువులు ఎత్తడం వల్లనే కండరాలు దృఢంగా తయారవుతాయని చాలా మంది భావిస్తారు. కానీ కండరాల పెరుగుదలకు వ్యాయామం చేయడం ఒక్కటే మార�
టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు రోజురోజుకీ పెరుగుతున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లల్లో వచ్చిన మార్పులే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. డయాబెటిస్ కారణంగా మొత్త�
నెయ్యిని మనం ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. మనం తినే ఆహారాలకు నెయ్యి చక్కటి రుచిని అందిస్తుంది. దీనిని ద్రవ బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. మన శరీర మొత్తం ఆరోగ్యానికి ఇది మేలు చేస్తు�
ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతి పెద్ద అనారోగ్య సమస్యల్లో రక్తపోటు కూడా ఒకటి. ప్రతి సంవత్సరం మే 17 న ప్రపంచ వ్యాప్తంగా రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. అధిక రక్తపోటు సమస్యతో �