ప్రస్తుతం పెద్దలలో మాత్రమే కాదు, యువతలో కూడా పెద్దపేగు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి చాలా కాలం పాటు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా నెమ్మదిగా �
అధిక బరువు కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలపై అవగాహన రావడంతో చాలా మంది బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బరువు తగ్గడం చాలా మందికి ప్రధాన ఫిట్నెస్ లక్ష్యంగా మారింది. అయితే త్�
ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భారత వాతావరణ శాఖ ఇప్పటికే హీట్వేవ్ హెచ్చరికలు జారీ చేయగా, ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఈ తీవ్రమైన వేడి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోం�
పిల్లల్లో ఫ్యాటీ లివర్ సమస్య గత కొన్నేళ్లుగా ఆందోళనకరంగా పెరుగుతోంది. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా నమోదవుతుండటం వైద్య నిపుణులను కలవరపెడుతోంది.
డిజిటల్ యుగంలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు లేకుండా రోజువారీ జీవితం ఊహించలేని స్థితికి చేరుకుంది. ఉద్యోగులు, విద్యార్థులు, గేమర్లు, కంటెంట్ క్రియేటర్లు ఇలా చాలా మంది రోజులో గంటల తరబడి టైపి�
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా సలాడ్లు తినాలని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా బరువు తగ్గడం, శరీరానికి ఫైబర్ అందించడం కోసం ముడి కూరగాయలతో చేసిన సలాడ్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే తీవ్ర ఎండ�
ఆయుష్షు ఎంతకాలం ఉంటుంది అన్నది కేవలం జన్యువులపై మాత్రమే ఆధారపడదని, జీవనశైలి, రోజువారీ అలవాట్లు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించడం అనేది ఇప్పుడు వ�
వేసవి వచ్చిందంటే చాలు చాలామందికి ముందుగా గుర్తుకొచ్చే పండు మామిడిపండు. తీపి రుచి, సువాసనతోపాటు దీన్ని పోషకాల పరంగా కూడా ఎంతో విలువైనదిగా భావిస్తారు. అయితే ప్రతిరోజూ మామిడి తింటే శరీరంలో ఏం మార్పులు జరుగ
చెమట శరీరానికి సహజసిద్ధమైన శీతలీకరణ వ్యవస్థల్లో ఒకటి. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, చర్మ సమతుల్యతను కాపాడడంలో నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంటుంది. సాధారణంగా వ్యాయామం చేసినప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్ప
కొంతమంది పిల్లలు ఎంత ఒత్తిడి వచ్చినా కుంగిపోకుండా తట్టుకుని నిలబడగలుగుతారు. చదువు ఒత్తిడి, స్నేహితుల మధ్య సమస్యలు, ఓటమి లేదా జీవితంలో ఎదురయ్యే చిన్న, పెద్ద ఇబ్బందులను తట్టుకుని మళ్లీ సాధారణ స్థితికి ర
ప్రస్తుతం పిల్లల చేతిలో మొబైల్ ఫోన్ కనిపించడం చాలా సాధారణంగా మారిపోయింది. అయితే పిల్లలు ఫోన్ వైపు ఆకర్షితులు కావడం వాళ్లు అలసత్వంగా ఉండటం వల్ల కాదని తక్షణ వినోదం, వెంటనే దృష్టి మళ్లించే సాధనం, తక్కువ శ�
ఆధునిక జీవనశైలిలో రోజుకు 8 గంటలకు పైగా కూర్చునే అలవాటు చాలా మందికి సాధారణంగా మారిపోయింది. ఆఫీసులో కంప్యూటర్ ముందు పని చేయడం, ట్రాఫిక్లో ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం లేదా ఇంటికి వచ్చాక కూడా మొబైల్, టీవీల ఎద
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో మధుమేహం కూడా ఒకటి. ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే మధుమేహం ఒక్కసారిగా వచ్చే వ్య
కోవిడ్ మహమ్మారి తర్వాత భారత్లో మరో ఆందోళనకర ఆరోగ్య సమస్య వేగంగా పెరుగుతోందని ఆర్థోపెడిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువకులు, మధ్య వయస్కుల్లో హిప్ జాయింట్ సమస్యలు, అవాస్క్యులర్ నెక్రోసిస్ (AVN)
గర్భధారణ సమయంలో వచ్చే గెస్టేషనల్ డయాబెటిస్ను చాలా మంది తాత్కాలిక సమస్యగానే భావిస్తారు. సాధారణంగా ప్రసవం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు మామూలుకు రావడంతో సమస్య ముగిసిపోయిందని అనుకుంటారు. అయితే తాజా అధ్