సాధారణంగా కూరల్లో మనం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వంటి ఆకులను వేస్తుంటాం. వీటిని వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అంతేకాదు, ఈ ఆకులు అనేక పోషకాలను కలిగి ఉంటాయి.
మన శరీరంలో అనేక రకాల విధులను నిర్వహించేందుకు పలు రకాల పోషకాలు అవసరం అవుతాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒక్కో పోషక పదార్థం అనేక రకాల పనులు చేస్తుంది.
ఆరోగ్యంగా ఉండేందుకు గాను పౌష్టికాహారాలను తీసుకోవడం తప్పనిసరి. మనం తినే ఆహారం మనకు పోషకాలను అందించడంతోపాటు శక్తిని కూడా ఇవ్వాలి. అలాగే వ్యాధులను తగ్గించుకునేందుకు కూడా ఉపయోగపడాలి.
థైరాయిడ్ అనేది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఒకప్పుడు ఈ వ్యాధి అంటేనే ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు చిన్నారులు సైతం థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్�
మనం ఆరోగ్యంగా ఉండేందుకు మాత్రమే కాదు, వ్యాధుల నుంచి మనల్ని రక్షించేందుకు కూడా మనకు పోషకాలు అవసరం అవుతాయి. ఇవి మన శరీరంలో అనేక జీవక్రియలను నిర్వహిస్తాయి. అయితే ఒక పోషక పదార్థం కేవలం ఒక �
అధిక బరువు అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. కానీ కొందరు మాత్రం ఎల్లప్పుడూ సన్నగా బక్క పలుచగా ఉంటున్నారు. ఉండాల్సిన బరువు కూడా ఉండడం లేదు. దీంతో అలాంటి వారు బరువు పెరిగేందుకు అ�
సీజన్ల మారినప్పుడు సహజంగానే అందరికీ దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కొందరికి చాలా సులభంగా ఈ సమస్యలు వస్తాయి. దీంతో చాలా ఇబ్బంది పడతారు.
మనకు అనేక రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చాలా మంది తమకు నచ్చిన కూరగాయలను తరచూ కొని వాటితో కూరలు చేసుకుని తింటుంటారు. అయితే చాలా మంది కొన్ని రకాల కూరగాయలను సహజంగానే ఇష్టప�
అధిక ఒత్తిడి ప్రస్తుతం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. ఒత్తిడి, ఆందోళనతోపాటు డిప్రెషన్ బారిన పడి చాలా మంది మానసిక ఆరోగ్య పరంగా కుదేలవుతున్నారు. చాలా మందికి మానసిక ఆరోగ్యం దెబ్బ తింటోంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ చాలా మందికి వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి.
ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలని ప్రస్తుతం చాలా మంది అనేక రకాల డైట్లను పాటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల డైట్లకు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోంది. అయితే కొన్ని రకాల డైట్లు మనక�
ప్రస్తుతం చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అందుకనే ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం చేయడంతోపాటు ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకుంటున్నారు.
పూర్వకాలంలో చాలా మందికి జొన్నలే ప్రధాన ఆహారంగా ఉండేవి. తెల్ల అన్నాన్ని ఎప్పుడో పండుగలు, శుభ కార్యాల సమయంలోనే తినేవారు. జొన్నలను రోజూ తినేవారు కనుకనే ఒకప్పుడు ప్రజలు అంత ఆరోగ్యంగా ఉండేవారు.
అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుతం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. అధికంగా ఉన్న బరువు తగ్గేందుకు చాలా మంది నానా తంటాలు పడుతున్నారు.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు అవసరం అవుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో మెగ్నిషియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది.