ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్లతో మృతి చెందుతున్న వారి సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. భారత్లో ఈ సంఖ్య మరీ అధికంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో ప్రతి గంటకు గుండె జబ్బ�
మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటే ప్రమాదం అన్న విషయం అందరికీ తెలిసిందే. దీని వల్ల హార్ట్ ఎటాక్ సంభవిస్తుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కనుకనే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు
ప్రస్తుతం చాలా మంది అనేక రకాల జుట్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వాటిల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. జుట్టు రాలిపోయేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. థైరాయిడ్, ఒత్తిడి, ఆందోళన, కాలుష్యం, దీర్ఘకా�
కరోనా సమయంలో ప్రజలు ఎంత విలవిలలాడిపోయారో అందరికీ తెలిసిందే. చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలో అప్పటి నుంచి కొత్తగా ఏదైనా వ్యాధి వ్యాప్తి చెందుతుందంటే ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గ
వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో యుక్త వయసు వారే ఎక్కువగా గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. చికిత్స తీసుకోని వారి పరిస్థితి అలా ఉంచితే.. స్టెంట్లు వేయించుకుని, బ్లాక్స్ను తొలగించుకున్న రోగులు సైతం గ
ఎముక నిర్మాణంలో క్యాల్షియం ఎంత ముఖ్యమో విటమిన్ డి అంతే అవసరం. ఇవి రెండు సరిపోయేంత ఉంటేనే ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ఆహారం ద్వారా శరీరంలోకి చేరిన క్యాల్షియం ఎముకకు చేరాలంటే విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తు�
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాక సంచలనం. వినియోగం ప్రభంజనం. సృష్టించిన ఉద్యోగుల పాలిట శాపం. అంతేకాదు వినియోగదారులకూ ఓ రోగమని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో గుండె జబ్బులు కూడా ఒకటి. ప్రపంచంలో అధిక శాతం దేశాల్లో గుండె జబ్బుల కారణంగా చాలా మంది ప్రతి ఏటా మృతి చెందుతున్నారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పాలను తాగితే మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని �
ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఎంతటి తీవ్రమైన పోటీ నెలకొందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా విద్య, ఉద్యోగ రంగాల్లో కొన్ని కోట్ల మంది ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఈ పోటీ ప్రపంచంలో నె�
ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగంగా మారింది. అందరూ అన్నింట్లోనూ వేగాన్ని కోరుకుంటున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లోనూ వేగంగా మార్పులు వస్తున్నాయి. ప్రజలు కూడా వేగంగా పనులు జర
సాధారణంగా చాలా మందికి సీజన్లు మారినప్పుడు లేదా వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు ముక్కు పట్టేసి దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే దగ్గు అంత సులభంగా రాకున్నా జలుబు మాత్రం చేస్�
చపాతీలు అనగానే మనకు గోధుమ పిండి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే చాలా మంది గోధుమ పిండితోనే చపాతీలను తయారు చేసి తింటారు. గోధుమలను మరలో ఆడించి పిండిగా మార్చి ఆ పిండితో చపాతీలను చేస్తారు.