ఉల్లిపాయలను మనం వంటల్లో రోజూ ఉపయోగిస్తూనే ఉంటాం. ఉల్లిపాయలు లేకుండా ఏ కూర పూర్తి కాదు. వీటిని వేస్తే వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. చాలా మంది పచ్చి ఉల్లిపాయలను నేరుగా తింటుంటారు.
ఎర్ర కందిపప్పును చాలా మంది తరచూ వాడుతూనే ఉంటారు. దీన్నే మైసూర్ పప్పు అని కూడా పిలుస్తారు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మైసూర్ పప్పును చాలా మంది వంటల్లో వాడుతుంటారు.
ముఖం అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలకు తమ అందంపై కాస్త శ్రద్ధ ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే మహిళలు ఎదుర్కొనే సౌందర్య సమస్యల్లో అవాంఛిత రోమాలు కూడా ఒకటి.
టమాటాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిని మనం రోజూ వివిధ రకాల కూరల్లో వేస్తుంటాం. చాలా వరకు కూరలు టమాటాలు లేకుండా పూర్తి కావు అంటే అతిశయోక్�
ఆరోగ్యంగా ఉండడం కోసం రోజువారి ఆహారంలో పండ్లను తినాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది తమకు అందుబాటులో ఉన్న పండ్లను తింటుంటారు.
మటన్ను తినే చాలా మంది వాటికి చెందిన ఇతర భాగాలను కూడా ఎంతో ఇష్టంగా తింటుంటారు. భేజా, పాయా, బోటి, తలకాయ.. లాంటి వాటిని మటన్ ప్రియులు ఎక్కువగా తింటుంటారు. అయితే మేకకు చెందిన ఇంకో భాగం కూడా ఒకటి ఉంది.
ఆరోగ్యాన్ని అందించే ఆహారాలు మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పండ్లు కూడా ఒకటి. ఈ క్రమంలోనే సీజనల్గా లభించే పండ్లతోపాటు మార్కెట్లో మనకు తరచూ లభించే పండ్లను చాలా మంది తింటుంటారు.
మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉండే మొక్కలు కూడా అనేకం ఉన్నాయి. కానీ అలాంటి చాలా వరకు మొక్కల గురించి అధిక శాతం మందికి తెలియదు.
సాధారణంగా చాలా మందికి వెనిగర్ గురించి తెలిసే ఉంటుంది. దీన్ని వంటల్లో ఎక్కువగా వేస్తుంటారు. బేకరీ పదార్థాల తయారీలో వెనిగర్ను అధికంగా వాడుతారు. సాధారణ వెనిగర్ అయితే మనకు ఆరోగ్య ప్రయోజనాలు �
రోజూ అందరూ అనేక రకాల బ్రేక్ఫాస్ట్లను చేస్తుంటారు. కొందరు ఇడ్లీలను తింటే కొందరు దోశ లేదా పూరీలను, ఇంకొందరు ఉప్మా వంటివి తింటారు. అయితే సాధారణంగా చాలా మంది తినే అల్పాహారాల్లో ఇడ్లీలు ముందు వరు
వేసవి కాలంలో సహజంగానే అందరూ శరీరాన్ని చల్లబరుచుకునే ఆహారాలను తింటారు. పానీయాలను సేవిస్తుంటారు. శరీరాన్ని చల్ల బరిచే పండ్లలో తర్బూజాలు కూడా ఒకటి. వీటిని ముక్కలుగా కట్ చేసి వాటిపై కాస్త �
రోజూ మనం వివిధ రకాల కూరలను చేసుకుని అన్నం లేదా చపాతీలతో కలిపి తింటాం. వివిధ రకాల కూరగాయలు, ఆకుకుకూరలు, పప్పు దినుసులతో సాధారణంగా చాలా మంది కూరలను చేస్తుంటారు.
రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది రకరకాల పానీయాలను, ఆహారాలను తీసుకుంటారు. కొందరు పరగడుపునే వీటిని తీసుకుంటుంటారు. కొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ముందు తింటారు.
Health Tips | వర్షాకాలం వేడి నుంచి ఉపశమనం కలిగించినా.. అనేక వ్యాధులను తీసుకువస్తుంది. వాస్తవానికి, వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనికి ప్రధాన కారణం ఇన్ఫెక్షన్లు. దాంతో వ్యాధులు వచ్చే ప్రమ