కంటిలోని తెల్లని భాగంలో ఒక్కోసారి అకస్మాత్తుగా ఎర్రనిమచ్చ కనిపిస్తుంది. దీనిని చూడగానే చాలా మంది భయపడతారు. ఇది పెద్ద కంటి సమస్యలాగా కనిపిస్తుంది కానీ అన్ని సందర్భాల్లో ఇది ప్రమాదం కాద�
భారతదేశంలోని పట్టణాల్లో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థలు (Urban drainage systems) ప్రపంచంలో పెరుగుతున్న పెద్ద ఆరోగ్య సమస్య అయిన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) ను పెంచుతున్నాయని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా స్లీప్ డైవోర్స్ అనే కొత్త రిలేషన్షిప్ ట్రెండ్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ట్రెండ్ లో భారతదేశం ముందంజలో ఉందని కొన్ని నివేదికలు
మనిషి శరీరంలోని గట్ మైక్రోబయోమ్ (జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియా) ఆరోగ్యానికి చాలా ముఖ్యమైంది. ఇది జీర్ణక్రియతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడం, మెటబాలిజాన్ని సమతుల్యం చేయడం వంటి వాటితో
నేటి తరుణంలో గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుందని చెప్పవచ్చు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ
సాధారణంగా గుండె జబ్బులు పురుషులకే ఎక్కువగా వస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో మహిళల్లో కూడా గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కోవిడ్ 19 తరువాత మ
చాలా మంది ఆహారంగా తీసుకునే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. దీన్నే ఆనపకాయ అని కూడా పిలుస్తారు. సొరకాయతో పచ్చడి, కూర, పప్పు, స్వీట్స్ వంటి రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. సొరకాయతో వివి
మహిళలు ఆరోగ్యంగా ఉండడమంటే కేవలం వ్యాధులు లేకుండా ఉండడమే కాదు. ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం కూడా ఇందులో భాగమే. ప్రస్తుతం శరీర ఆరోగ్యాన్ని చూసే విధానం కూడ
చాలా మంది ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన గింజల్లో పిస్తా పప్పు ఒకటి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు అనేకం ఉంటాయి. గుండె ఆరోగ్యాన�
నిద్ర మొత్తం ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. తగినంత నిద్రపోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ తక్కువగా నిద్రపోవడం వల్ల, నిద్రలేమి కారణంగా అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్�
ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, పాలు, ఆకుకూరలు, కాయలు తినాలని అందరికీ తెలిసిందే. ఈ ఆహారాలన్నీ కూడా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కొన్నిసార�
తిన్న తరువాత స్నానం చేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ చాలా మంది పెద్దగా ఆలోచించకుండా తిన్న తరువాత వెంటనే స్నానం చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా అనిపించినా, కొన్ని సందర్భాల్లో వెంటనే స్నాన
నేటి తరుణంలో మైక్రోవేవ్ వాడడం అనేది ఒక సాధారణ విషయమైనది అని చెప్పవచ్చు. చాలా సులభంగా మైక్రోవేవ్ లో ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. ఆహారాన్ని లోపల పెట్టి చిన్న బటన్ నొక్కితే చాలు సరిపోతుంది �
సాయంత్రం సమయంలో త్వరగా భోజనం చేయడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెప్పడంతో చాలా మంది సాయంత్రం ఆహారాన్ని 6 నుండి 8 గంటల మధ్యలో తీసుకుంటున్నారు. నిద్రించే సమయానికి 2 నుండి 3
ప్రస్తుతం బరువు తగ్గడానికి GLP-1 (Glucagon-Like Peptide-1) మందులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ మందులు శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే GLP-1 హార్మోన్ ప్రభావాన్ని అనుకరిస్తూ పని చేస్తాయి. ఈ హార్మోన్ ఆహారం తీసుకు�