చెర్రీ పండ్లు అంటే అందరికీ ఇష్టమే. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. కేకుల తయారీల్లో అలంకరణ కోసం ఎక్కువగా వాడుతారు. పలు స్వీట్లు, పానీయాల తయారీకి కూడా ఈ పండ్లను ఉపయోగిస్తారు.
మనకు అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులో ఉన్న విషయం విదితమే. ఈ క్రమంలోనే అందరూ తమకు నచ్చిన లేదా తమకు అందుబాటులో ఉన్న కూరగాయలు లేదా ఆకుకూరలను వండుకుని తింటుంటారు.
రక్త పరీక్షల్లో భాగంగా సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) అనే టెస్ట్ చేసినప్పుడు రిపోర్టులో మనకు హిమోగ్లోబిన్ లెవల్స్ను కూడా ఇస్తారు. హిమోగ్లోబిన్తోపాటు రక్త కణాలు సరైన స్థాయిలో ఉన్నాయా లేదా
మన శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా, రోగ నిరోధక శక్తి పెరగాలన్నా అందుకు విటమిన్ డి ఎంతగానో దోహదం చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కేవలం ఇవే కాదు, ఇంకా అనేక రకాల జీవక్రియలకు
చర్మ సౌందర్యం కోసం వాడే అనేక రకాల సబ్బులు లేదా ఇతర సౌందర్య సాధన ఉత్పత్తుల్లో చాలా వరకు శాండల్వుడ్ ఆయిల్ను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. చందనంతోపాటు మనకు దాని నూనె కూడా విడిగా లభిస�
మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉండే మొక్కలు చాలానే ఉంటాయి. కానీ అలాంటి మొక్కల గురించి చాలా మందికి తెలియదు. వాటిని చూసి చాలా మంది పిచ్చి మొక్కలుగా భావిస్�
ఆయుర్వేదంలో త్రిఫలాల గురించి అందరికీ తెలిసిందే. వాటిల్లో తానికాయలు కూడా ఒకటి. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఈ మూడింటినీ త్రిఫలాలు అని పిలుస్తారు. ఇవి భిన్న రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
ఒకప్పుడు విదేశాలకు చెందిన రకరకాల పండ్లను తినాలంటే అవి కేవలం మనకు నగరాల్లోనే లభించేవి. కానీ ప్రస్తుతం అలాంటి పండ్లు గ్రామీణ ప్రాంతాల్లోనూ మనకు లభిస్తున్నాయి. అలాంటి పండ్లలో లిచి పండ్ల�
చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలని, వారు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలని, చదువుల్లోనూ రాణించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాలను వారికి ఇవ్వాలి అని తల్�
అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టమైన పని అన్న విషయం అందరికీ తెలిసిందే. బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిత్యం వ్యాయామం చేయడం, యోగా, జిమ్ చేయడం, పౌష్టికాహార�
మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే కూరగాయల్లో చిక్కుడు కాయలు కూడా ఒకటి. ఇవి సాధారణంగా మనకు రెండు రకాలుగా లభిస్తాయి. గింజలు, కాయ లావుగా ఉండే చిక్కుడు కాయలు, ఆయా భాగాలు పలుచగా, వెడల్పుగా ఉం
కడుపు నొప్పి అనేది సాధారణ సమస్యే. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు కొన్ని సార్లు పొట్టలో అసౌకర్యం ఏర్పడి నొప్పికి దారి తీస్తుంది.
వయస్సు మీద పడుతున్న కొద్దీ శరీరంలో మినరల్స్ శాతం తగ్గుతుంది. ముఖ్యంగా క్యాల్షియం, ఫాస్ఫరస్, మాంగనీస్ వంటి మినరల్స్తోపాటు విటమిన్ డి కూడా తగ్గుతుంది. దీంతో సహజంగానే ఎముకలు బలహీనంగా మ�