అంజీర్ పండ్లు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో ఏ సీజన్లో అయినా సరే లభిస్తుంటాయి. అంజీర్ పండ్లను వాటి రూపం కారణంగా చాలా మంది తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ ఈ పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు క�
చాలా మంది ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. కొందరు రోజు మొత్తం టీ లేదా కాఫీలను అదే పనిగా తాగుతుంటారు కూడా. అయితే టీ, కాఫీలను మోతాదుకు మించి తాగితే ఆరోగ్యానికి చేటు చేస�
మన శరీరానికి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు రెండూ అవసరం అన్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ప్రోటీన్లు స్థూల పోషకాల కిందకు వస్తాయి. అంటే ప్రోటీన్లను మనం నిత్యం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలన్నమ�
పాలను తాగడం వల్ల ఎన్ని అద్భుతమైన ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే ఇందులో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. క�
మన శరీరంలో ఉన్న గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటి. ఇది గొంతు మీద సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది అనేక విధులను నిర్వహిస్తుంది. శరీర మెటబాలిజంను, ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది.
మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా చేరితే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి హార్ట్ ఎటాక్ సంభవిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. హార్ట్ ఎటాక్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కొలెస్ట్రాల్ �
మన శరీరానికి పోషకాలను అందించే ఎన్నో రకాల ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే తమ ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా, తమ స్థోమతను బట్టి ఆయా ఆహారాలను తింటుంటారు.
మన శరీరంలో జీర్ణాశయం జీర్ణం చేసే ఆహారాలలో ఉండే పోషకాలను రక్తం గ్రహించి శరీర భాగాలకు చేరవేస్తుంది. అలాగే ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ను రవాణా చేస్తుంది. రక్తం మనకు ఇంధనం లాంటిది.
మనం రోజూ అనేక రకాల వంటలు చేస్తుంటాం. అనేక కూరలను రుచి చూస్తుంటాం. అయితే ఏ కూర అయినా సరే కచ్చితంగా ఉల్లిపాయ పడాల్సిందే. ఉల్లిపాయ లేకుండా ఏ వంటకమూ పూర్తి కాదు. ఉల్లిపాయను కొందరు మజ్జిగలో లేదా �
మెంతులనే కాదు, మెంతి ఆకులను కూడా మనం ఆహారంలో భాగంగా వాడుతుంటాం. మెంతి ఆకులతో కూర, పప్పు, చారు వంటివి చేస్తుంటారు. ఇతర కూరల్లోనూ మెంతి ఆకులను వేస్తుంటారు. ఈ ఆకు చేదుగా ఉంటుందని చాలా మంది వాడరు.
ప్రస్తుతం చాలా మంది తమ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే ఆరోగ్యకరమైన ఆహారాలను తింటున్నారు. ముఖ్యంగా మిల్లెట్ల వాడకం ఎక్కువైందని చెప్పవచ్చు. ఆరోగ్యం కోసం రకరకాల మిల్లెట్లన�
చేపలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది చేపలను ఇష్టంగా తింటుంటారు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.
ప్రస్తుతం మనం కాలుష్య భరితమైన వాతావరణంలో జీవిస్తున్నాం. ఒకప్పుడు కేవలం నగరాలకే పరిమితమైన కాలుష్యం ఇప్పుడు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది.