చుండ్రు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ తల చర్మ సమస్య. తలలో దురద, తెల్లని పొరలు రాలిపోవడం, జుట్టు నిర్జీవంగా కనిపించడం వంటి లక్షణాలు దీనివల్ల కనిపిస్తాయి. చుండ్రుకు ప్రధాన కారణాల్లో ఒకటి మలాసెజియా అనే ఫ
దేశవ్యాప్తంగా వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినప్పటికీ ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయని ఇప్పటికే ఐఎండీ తెలిపిన నేపథ్యంలో ప్రస్తుతం చాలా చోట్ల ఇంకా వేసవి తీవ్రత కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్�
నేటి జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోవడం, ఒత్తిడి పెరగడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల గుండె సంబంధిత వ్యాధులు అన్ని వయసుల వారిలో పెరుగుతున్నాయి. చాలా మంది ఛాతినొప్పి, అధిక రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ పెరిగిన �
ప్రస్తుతం దేశంలో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక స్వావలంబన, ఆలస్య వివాహాలు వంటి కారణాల వల్ల చాలా మంది మహిళలు 30 ఏళ్ల తర్వాత గర్భం దాల్చాలని నిర్ణయించుకుంటున్నారు. ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన�
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మందులతోపాటు ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కూరగాయల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందించి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్
ఎముకల ఆరోగ్యం వయసు పెరిగే కొద్దీ మాత్రమే ప్రభావితమవుతుందని చాలామంది భావిస్తారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ వంటి అంశాలు కూడా ఎముకల బలంపై కీలక ప్రభావం �
ఆందోళన, ఒత్తిడి పెరిగిన సమయంలో ఛాతిలో నొప్పి, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు మొద్దుబారినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే చాలామంది గుండెపోటు వచ్చిందేమోనని భయపడతారు. అయితే ఇలాంటి లక
ఆధునిక జీవనశైలిలో మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు కాఫీ తాగితే ఉపశమనం లభిస్తుందని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం కాఫీనే మైగ్రేన్కు కారణమవుతుంద�
ఆరోగ్యంగా ఉండాలంటే గంటల తరబడి జిమ్లో వ్యాయామం చేయడం లేదా ప్రతిరోజూ కఠినమైన వర్కౌట్లు చేయాల్సిందేనని చాలామంది భావిస్తుంటారు. కానీ ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం మంచి ఫలితాలు రావాలంటే ఎక్కువసేపు �
నేటి డిజిటల్ యుగంలో పని కోసం కంప్యూటర్ ముందు గంటల తరబడి గడిపిన తర్వాత కూడా విశ్రాంతి కోసం చాలామంది మొబైల్ ఫోన్కే పరిమితమవుతున్నారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, వీడియోలు చూడటం, రాత్రి పడుకునే వరకు ఫోన్ విన�
భారతీయుల రోజువారీ ఆహారంలో చపాతీలా ? అన్నమా ? ఏది ఆరోగ్యానికి మంచిదనే చర్చ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. చాలామంది అన్నం తింటే బరువు పెరుగుతుందని, చపాతీ మాత్రమే ఆరోగ్యకరమని భావిస్తారు. అయితే పోషకాహార నిపు�
పాలు తాగితే ఎముకలు బలంగా ఉంటాయని తరతరాలుగా చెబుతూ వస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పాలు తాగడం వల్ల ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతోంది.
నోటి క్యాన్సర్ అంటే చాలామంది ముందుగా ధూమపానం గురించే ఆలోచిస్తారు. అయితే సిగరెట్లు లేదా బీడీలు తాగే వారికే ఈ వ్యాధి వస్తుందనుకోవడం పెద్ద అపోహ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానం చేయని వారిలో కూడా అ�
నేటి జీవనశైలిలో ఎక్కువసేపు కుర్చీలో కూర్చునే అలవాటు దాదాపు ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. అయితే ఎలా కూర్చుంటున్నామనే విషయాన్ని చాలామంది పట్టించుకోరు. కానీ తప్పు భంగిమలో గంటల తరబడి కూర్చోవడం వల్ల మోకాళ్ల
చిన్నప్పటి నుంచి పిల్లలు తాగే పానీయాలు వారి భవిష్యత్తు ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయని తాజా పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలు, స్పోర్ట్స్ డ్రింక్స్, ప్యాకెట్ ఫ్రూ�