మన ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల పండ్లల్లో సపోటా పండు కూడా ఒకటి. ఈ పండు చాలా రుచిగా తియ్యగా ఉంటుంది. దీనిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. సపోటా పండులో మన శరీరానికి అవసరమయ్య�
భారతీయ వంటకాల్లో వెల్లుల్లిని, నెయ్యిని ఎంతో కాలంగా విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవి రెండు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అ
బియ్యం మన ఆహారంలో ముఖ్య భాగం. మనం ఎంతో కాలంగా తెల్ల బియ్యాన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. తెల్ల బియ్యాన్ని వండడం కూడా చాలా సులభం. అయితే తెల్లబియ్యంలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీనిని తిన�
ప్రస్తుత కాలంలో ఆరోగ్యం మీద స్పృహ పెరగడంతో మనలో చాలా మంది ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను ఎంచుకుంటున్నారు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో చియా విత్తనాలు ఒకటి. ప్రస్తుత కాలంలో వీటి వాడకం పె
ప్రపంచ వ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపేసినప్పుడు లేదా ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ది చేసినప్పుడు డయాబెటిస్ వస్తుంది.
మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరిని నేరుగా తినడంతో పాటు వివిధ వంటకాల్లో కూడా దీనిని వినియోగిస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరి తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. దీనితో చేసే వంట�
మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. మన శరీరంలో కాలేయం రోజంతా విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటుంది. ఆహారాన్ని జీర్ణం చేయడం, శక్తిని ఉత్పత్తి చేయడం, పోషకాలను నిల్వ చేయడం ఇలా అనేక ర�
వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం అందరినీ డయాబెటిస్ ఇబ్బందులకు గురి చేస్తోంది. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల డయాబెటిస్ బారిన పడుతున్నారు.
ప్రస్తుతం మనలో చాలా మందిని ఇబ్బందికి గురి చేస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. అత్యంత సాధారణ జీవనశైలి వ్యాధుల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని అధి�
మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో కాలిఫ్లవర్ కూడా ఒకటి. దీనిని గోబీ అని కూడా పిలుస్తారు. ఇది ఒక బహుముఖ కూరగాయ అని చెప్పవచ్చు. దీంతో కూర, పచ్చడి, ఫ్రై, పరాఠా, వడలు, పకోడి ఇలా అనేక రకాల వంటకాల�
తృణ ధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మనం ఆహారంగా తీసుకునే తృణ ధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. జొన్నలను ప్రపంచవ్యాప్తంగా 5వేల సంవత్పరాలకు పైగా సాగు చేస్తున�
భారతదేశంలో యాంటీబయాటిక్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా చాలా మందిలో సాధారణ జలుబు వస్తూ ఉంటుంది. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరిని ప్రభావితం చేస్త�
మనం ఎదుర్కొనే చర్మ సంబంధిత సమస్యల్లో పిగ్మెంటేషన్ ఒకటి. చాలా మంది దీనిని చర్మ ఉపరితలంపై వచ్చే సమస్యగా భావిస్తారు. దీనిని తగ్గించుకోవడానికి క్రీములు, సీరమ్స్ వంటి వాటిని వాడడంతో పాటు �