మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్తోపాటు ఇతర పోషకాలు కూడా మనకు లభించాలి. అప్పుడే ఎలాంటి రోగం రాకుండా ఉంటాం. ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్లు లేదా మినరల్స్ వల్ల పల
సీజన్లు మారినప్పుడు మనకు సహజంగానే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. ఇక ఇప్పుడు చలికాలం మొదలై చాలా రోజులు అవుతోంది. దీంతో చాలా మంది శ్వాసకోశ సమస్యలతో సతమతం అవుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారాలను తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. అనారోగ్యకరమైన ఆహారాలను తింటే రోగాల బారిన పడతాము. అందుకని మనకు అందుబాటులో ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాల్సి ఉంటుంది.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీర పీహెచ్ స్థాయిలు ఎల్లప్పుడూ 7.35 నుంచి 7.45 మధ్య ఉండాలి. రక్తం, శరీర కణజాలం ఇలా అన్ని చోట్లా పీహెచ్ విలువ సరిగ్గా ఉంటేనే మొత్తంగా పీహెచ్ విలువ సరైన స్థాయిలో ఉంటుంది.
మన శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. ఇవి నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీల వల్ల మన శరీరంలో
Health tips | అతిగా ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడి, కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం, హార్మోన్ల మార్పులు తదితర అనేక కారణాలవల్ల పొట్టకింద కొవ్వు పెరుగుతుంది. పొట్టచుట్టూ కొవ్వు చేరడంవల్ల అందహీనంగా కూడా �
Almond | బాదాంను క్రమం తప్పకుండా తినడంవల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇవి గ్లూకోజ్ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి. తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది.
నిత్యం చాలా మంది ప్రస్తుతం ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటున్నారు. ఇవి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. పని ఒత్తిడి, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు.. ఇలా చాలా మందికి అనే�
పాలను తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. అందుకనే పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు.
మార్కెట్లో మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే అందరూ తమకు నచ్చిన లేదా తమ స్థోమతకు తగినట్లుగా పండ్లను కొని తింటుంటారు. ఇక పేదల నుంచి ధనికుల వరకు అందరూ తినే పండ్లు కూ�
మనకు సీజనల్గా అందుబాటులో ఉండే పండ్లతోపాటు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండ్లను కూడా తరచూ తింటుండాలి. పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉ�
ప్రస్తుతం చాలా మంది జీర్ణ సమస్యల బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా బయటి ఫుడ్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలో అసౌకర్యం ఏర్పడుతోంది. ఫుడ్ పాయిజనింగ్ కూడా అవుత�
రోజూ మనం ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ చేస్తుంటాం. అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ను కాస్త ఎక్కువగానే తింటుంటాం. దీంతోపాటు చాలా సందర్భాల్లో ఈ ఆహారాలతోపాటు జంక్ ఫుడ్ను కూడా తిం