హర్యానాలో బీజేపీ మీటింగ్ను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి వాళ్ల తలలు పగులగొట్టిన సంగతి తెలుసు కదా. అయితే రైతుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించాలని చెప్పిన అధ�
తలలు పగలగొట్టండంటూ పోలీసులకు అధికారి ఆదేశంచండీగఢ్, ఆగస్టు 28: హర్యానా రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. దాదాపు 10 మంది రైతులకు తీవ్రగాయాలయ్యాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరస
హర్యానాలోని పలు హైవేలను రైతులు బ్లాక్ చేశారు. కర్నాల్ జిల్లాలో రైతులపై పోలీసుల లాఠీ చార్జ్కు నిరసనగా.. రాష్ట్రంలోని రైతులంతా ఏకమై.. హైవేలను బ్లాక్ చేశారు. రోడ్ల మీద నిరసన తెలుపుతున్నారు. దీంత�
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సమర్ధించారు. ఈ చట్టాల్లో తమ ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయని రైతులు భావించిన క్లాజులపపై ప్రభుత్వం చర్చ�
Om Prakash Chautala | ఆయన ఓ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. 86 ఏండ్ల వయస్సు పదో తరగతి కంపార్ట్మెంట్ పరీక్షలు రాశాడు. అదికూడా ఇంగ్లిష్ పేపర్. అదేంటి పదో తరగతి పాస్ కాకుండానే రాష్ట్రాన్ని ఏలాడనుకుంటున్నారా.. అవును ఇద�
చండీగఢ్: హర్యానాలో మహిళా రైతుల నేతృత్వంలో ‘తిరంగా ట్రాక్టర్ పరేడ్’ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉత్తరాది రాష్ట్రాల రైతులు గత తొమ్మిది నెలలుగా నిరసనలు చ
అత్యాచారం| వాళ్లిద్దరు అక్కాచెల్లెళ్లు. తండ్రిలేడు. తల్లేమో డైలీ లేబర్. పక్కింట్లో ఉన్న నలుగురు పోరగాళ్లు వాళ్లపై కన్నేశారు. అదునుచూసి కాటేశారు. ఆపై వారు బలవంతంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారు.
Neeraj Chopra : టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఒలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్కు హర్యానా సర్కారు రూ.6 కోట్ల