గురుగ్రాం : హర్యానాలో దారుణం జరిగింది. పదేండ్ల బాలికపై ఆరుగురు మైనర్లు సహా ఏడుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రెవారి జిల్లాలోని పాఠశాలలో మే 24న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలు
న్యూఢిల్లీ : రైతుల ఆందోళన వెనుక రహస్య అజెండా దాగుందని హర్యానా మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. రైతుల ఉద్యమం మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం కాదని దీని వెనుక రహస్య అజెండా ఉందని ఆయన వ్యాఖ్యాన�
చండీఘఢ్ : ఇంటి వద్ద మద్యం సేవించవద్దని వారించినందుకు సోదరుడినే హత్య చేసిన వ్యక్తి ఉదంతం హర్యానాలో చోటుచేసుకుంది. చునాబత్తి గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మద్యం సేవించడంపై అభ్యం�
బ్లాక్ ఫంగస్ పంజా.. అక్కడ ఒకే రోజు 18 మంది మృతి | బ్లాక్ ఫంగ్ పంజా విసురుతోంది. శుక్రవారం హర్యానాలో 133 కేసులు నమోదవగా.. 18 మంది మంది ఒకే రోజు మృత్యువాతపడ్డారు.
హిసార్: కరోనా బారిన పడి మరణించిన వారి అంత్యక్రియలకు హాజరుకావటానికి కూడా జనం జంకుతున్న సమయమిది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన తన విధుల్లో భాగంగా.. దాదాపు 300 మందికి అంత్యక్రియలు జరిపించాడు. కానీ, చివరికి
చండీఘడ్ : కరోనా మహమ్మారితో చనిపోయిన వారి దహన సంస్కారాలకు బంధుమిత్రులే దూరంగా ఉంటున్న రోజుల్లో హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఏకంగా 300 మందికి పైగా కొవిడ్ బాధితుల అంత్యక్రియలకు సేవలంద�
మనేసర్ : మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. మటన్ కొనుగోలు చేసేందుకు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో బయటకి వచ్చిన యువతి(20)ని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని ముగ్గురు యువకు�
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు రైతుల నిరసన సెగ తగిలింది. హిసార్లో ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమంలో రైతులు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు.
ఖైదీలకు కరోనా| దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. జైళ్లపై కూడా మహమ్మారి పంజా విసురుతున్నది