బ్లాక్ ఫంగస్ పంజా.. అక్కడ ఒకే రోజు 18 మంది మృతి | బ్లాక్ ఫంగ్ పంజా విసురుతోంది. శుక్రవారం హర్యానాలో 133 కేసులు నమోదవగా.. 18 మంది మంది ఒకే రోజు మృత్యువాతపడ్డారు.
హిసార్: కరోనా బారిన పడి మరణించిన వారి అంత్యక్రియలకు హాజరుకావటానికి కూడా జనం జంకుతున్న సమయమిది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన తన విధుల్లో భాగంగా.. దాదాపు 300 మందికి అంత్యక్రియలు జరిపించాడు. కానీ, చివరికి
చండీఘడ్ : కరోనా మహమ్మారితో చనిపోయిన వారి దహన సంస్కారాలకు బంధుమిత్రులే దూరంగా ఉంటున్న రోజుల్లో హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఏకంగా 300 మందికి పైగా కొవిడ్ బాధితుల అంత్యక్రియలకు సేవలంద�
మనేసర్ : మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. మటన్ కొనుగోలు చేసేందుకు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో బయటకి వచ్చిన యువతి(20)ని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని ముగ్గురు యువకు�
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు రైతుల నిరసన సెగ తగిలింది. హిసార్లో ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమంలో రైతులు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు.
ఖైదీలకు కరోనా| దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. జైళ్లపై కూడా మహమ్మారి పంజా విసురుతున్నది
హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు | హర్యానాలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
చండీగఢ్: హర్యానాలోని ఒక గ్రామంలో అనూహ్యంగా 28 మంది మరణించారు. దీంతో కరోనా వ్యాప్తి భయంతో ఆ గ్రామాన్ని పూర్తిగా మూసివేశారు. రోహ్తక్ జిల్లాలోని టిటోలి గ్రామంలో ఇటీవల 28 మంది చనిపోయారు. బుధవారం గ్రా�