జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు | కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. హర్యాలోని పలు చోట్ల కుండి-మనేసర్-పల్వల్ ఎక్స్ప్రెస్ హైవేను శనివారం రైతులు దిగ�
చండీఘడ్ : దేశ రాజధాని ప్రాంతంలో కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో రైతుల ఆందోళన సూపర్ స్ప్రెడర్ ఈవెంట్గా మారుతుందని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానా సరిహద్దుల్లో నిరసనలు చేప�
హర్యానాలోని రోహ్తక్ రైల్వేస్టేషన్ లో ఓ ట్రైన్ కి నిప్పంటుకుంది. స్టేషన్ లో పార్క్ చేసిన ట్రైన్ లో మంటలు చెలరేగాయి. నాలుగు బోగీల్లో ఈ మంటలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈప్రమాదంలో ఎలాంటి ప్�
గురుగ్రాం : మద్యం మత్తులో ఆకతాయిలు పేట్రేగుతున్నారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న ఇద్దరు మహిళల పట్ల తాగుబోతులు అసభ్యంగా వ్యవహరించిన ఘటన గురుగ్రాంలో వెలుగుచూసింది. గురుగ్రాం-ఫరీదాబాద్ రో
కేంద్రం తీసుకొచ్చి మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసనలకు మద్దతు తెలిపినందుకే కేంద్రం మాపై కక్షగట్టిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు
గుర్గావ్ | హర్యానాలోని గుర్గావ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుర్గావ్లోని నాధూపురలోని మురికివాడలో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు క్రమంగా పక్కనే పూరిగుడిసెలకు వ్యాపించాయి. �
చండీగఢ్: హర్యానాలోని ఫరీదాబాద్లో గత ఏడాది సంచలనం రేపిన నికితా తోమర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు తౌసిఫ్, అతడి అనుచరుడు రెహాన్ను దోషులుగా బుధవారం నిర్ధారించిన ఫరీదాబాద్ జిల్లా ఫాస్ట్ట్రాక్ కోర
చండీగర్ : కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం హోలీ వేడుకలను నిషేధించింది. ఈ మేరకు హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ రాష్ట్రంలో హోలీ వేడుకల�
ఛండీగఢ్: హర్యానాలోని ఓ ఇంట్లో మూడు అస్థిపంజరాలు బయటపడ్డాయి. పానిపట్లోని శివ్నగర్లో ఉన్న ఓ ఇంట్లో మార్పులు చేర్పుల కోసం గ్రౌండ్ ఫ్లోర్లో తవ్వుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ ముగ్గురికి చెందిన అస్థిపం�
చండీగఢ్: మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంపై అసెంబ్లీలో విపక్షాలు చేపట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనను పాలక ప్రభుత్వం అ�
న్యూఢిల్లీ: హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకున్నది. కానీ అది నాణానికి ఒకవైపు మాత్రమే. ప్రైవేట్ రంగ సంస్థల్లో రూ.50 వేల లోపు వేతనం గల ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకు రిజర్�