చండీఘడ్ : హర్యానాలో శుక్రవారం సాయంత్రం నుంచి అన్ని దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అత్యవసర కార్యక్రమాలు మినహా అన్ని సమావేశాలపై నిషేధం విధించారు. దేశవ్యాప్తం�
చండీఘడ్ : కరోనా కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాలకు డిమాండ్ పెరిగింది. ఫరీదాబాద్ కు తరలిస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ ను ఢిల్లీ ప్రభుత్వం లూటీ చేసిందని హర్యానా ఆరోగ్య మంత్ర�
మురికివాడ| హర్యానాలోని గురుగ్రామ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురుగ్రామ్లోని షీత్లా కాలనీలో ఉన్న మురికిడాలోని ఓ ఇంట్లో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
చండీగఢ్: హర్యానాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందన
హైదరాబాద్: వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఇండియా రికార్డు సృష్టించినా.. పలు రాష్ట్రాలు మాత్రం భారీ స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ను వృధా చేస్తున్నాయి. కోవిడ్ టీకాలను వృధా చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడ�
జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు | కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. హర్యాలోని పలు చోట్ల కుండి-మనేసర్-పల్వల్ ఎక్స్ప్రెస్ హైవేను శనివారం రైతులు దిగ�
చండీఘడ్ : దేశ రాజధాని ప్రాంతంలో కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో రైతుల ఆందోళన సూపర్ స్ప్రెడర్ ఈవెంట్గా మారుతుందని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానా సరిహద్దుల్లో నిరసనలు చేప�
హర్యానాలోని రోహ్తక్ రైల్వేస్టేషన్ లో ఓ ట్రైన్ కి నిప్పంటుకుంది. స్టేషన్ లో పార్క్ చేసిన ట్రైన్ లో మంటలు చెలరేగాయి. నాలుగు బోగీల్లో ఈ మంటలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈప్రమాదంలో ఎలాంటి ప్�
గురుగ్రాం : మద్యం మత్తులో ఆకతాయిలు పేట్రేగుతున్నారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న ఇద్దరు మహిళల పట్ల తాగుబోతులు అసభ్యంగా వ్యవహరించిన ఘటన గురుగ్రాంలో వెలుగుచూసింది. గురుగ్రాం-ఫరీదాబాద్ రో
కేంద్రం తీసుకొచ్చి మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసనలకు మద్దతు తెలిపినందుకే కేంద్రం మాపై కక్షగట్టిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు
గుర్గావ్ | హర్యానాలోని గుర్గావ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుర్గావ్లోని నాధూపురలోని మురికివాడలో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు క్రమంగా పక్కనే పూరిగుడిసెలకు వ్యాపించాయి. �
చండీగఢ్: హర్యానాలోని ఫరీదాబాద్లో గత ఏడాది సంచలనం రేపిన నికితా తోమర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు తౌసిఫ్, అతడి అనుచరుడు రెహాన్ను దోషులుగా బుధవారం నిర్ధారించిన ఫరీదాబాద్ జిల్లా ఫాస్ట్ట్రాక్ కోర