చండీగఢ్: హర్యానాలో మహిళా రైతుల నేతృత్వంలో ‘తిరంగా ట్రాక్టర్ పరేడ్’ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉత్తరాది రాష్ట్రాల రైతులు గత తొమ్మిది నెలలుగా నిరసనలు చ
అత్యాచారం| వాళ్లిద్దరు అక్కాచెల్లెళ్లు. తండ్రిలేడు. తల్లేమో డైలీ లేబర్. పక్కింట్లో ఉన్న నలుగురు పోరగాళ్లు వాళ్లపై కన్నేశారు. అదునుచూసి కాటేశారు. ఆపై వారు బలవంతంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారు.
Neeraj Chopra : టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఒలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్కు హర్యానా సర్కారు రూ.6 కోట్ల
Manohar Lal Khattar : హర్యానా రాష్ట్రం నుంచి భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకాలు సాధించి వచ్చే వారిపై ఆ రాష్ట్ర సర్కారు కాసుల వర్షం కురిపించబోతున్నది.
చండీగఢ్: నీటి నుంచి భూమి పైకి లేచిన ఘటన కలకలం రేపింది. హర్యానాలో జరిగిన దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారీగా వర్షాలు కురుస్తుండటంతో పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. అయితే హర్య�
హర్యానాలో మాత్రం అకస్మాత్తుగా భూమి పైకి పెరిగి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అకస్మాత్తుగా భూమి పైకి లేచిన వీడియో చూసి ఈ ప్రాంతాన్ని చూసేందుకు స్�
సిర్సా: తమపై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై హర్యానా రైతులు మండిపడ్డారు. ఈ కేసు కింద ఐదుగురు రైతులను గురువారం సిర్సాలో అరెస్ట్ చేయడంపై రైతులు శనివారం ఆందోళనకు దిగారు. పారామిలిటరీ దళాలను భారీగా మోహరించినప్
వంద మంది రైతులపై దేశద్రోహం కేసు | హర్యానా డిప్యూటీ స్పీకర్, బీజేపీ నేత రణబీర్ గంగ్వా వాహనంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంద మంది రైతులపై పోలీసులు దేశద్రోహం అభియోగాలు మోపారు. కొత్త వ్యవసాయ చట్టాల�