హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు | హర్యానాలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
చండీగఢ్: హర్యానాలోని ఒక గ్రామంలో అనూహ్యంగా 28 మంది మరణించారు. దీంతో కరోనా వ్యాప్తి భయంతో ఆ గ్రామాన్ని పూర్తిగా మూసివేశారు. రోహ్తక్ జిల్లాలోని టిటోలి గ్రామంలో ఇటీవల 28 మంది చనిపోయారు. బుధవారం గ్రా�
చండీగఢ్: కరోనా బారిన పడిన పేదలకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.35,000 ఆర్థిక సహాయాన్ని హర్యానా సీఎం మనోహర్ లాఖ ఖట్టర్ ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూ, ఆక్సిజన్ సపోర్ట్పై ఉన్�
హర్యానా| ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఇక రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లాక్డౌన్ల బాటపడుతున్నాయి. ఇప్పటికే ఒడిశాలో రెండు వారాలపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్�
చండీగఢ్: హర్యానాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గురుగ్రామ్తోసహా 9 జిల్లాల్లో నేటి నుంచి వారాంతపు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటిం�
ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యం | హర్యానాలో లిక్విడ్ ఆక్సిజన్తో బయల్దేరిన ట్యాంకర్ మార్గమధ్యలో అదృశ్యమైంది. జిల్లా డ్రగ్ కంట్రోలర్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న
చండీఘడ్ : హర్యానాలో శుక్రవారం సాయంత్రం నుంచి అన్ని దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అత్యవసర కార్యక్రమాలు మినహా అన్ని సమావేశాలపై నిషేధం విధించారు. దేశవ్యాప్తం�
చండీఘడ్ : కరోనా కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాలకు డిమాండ్ పెరిగింది. ఫరీదాబాద్ కు తరలిస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ ను ఢిల్లీ ప్రభుత్వం లూటీ చేసిందని హర్యానా ఆరోగ్య మంత్ర�