సిర్సా: తమపై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై హర్యానా రైతులు మండిపడ్డారు. ఈ కేసు కింద ఐదుగురు రైతులను గురువారం సిర్సాలో అరెస్ట్ చేయడంపై రైతులు శనివారం ఆందోళనకు దిగారు. పారామిలిటరీ దళాలను భారీగా మోహరించినప్
వంద మంది రైతులపై దేశద్రోహం కేసు | హర్యానా డిప్యూటీ స్పీకర్, బీజేపీ నేత రణబీర్ గంగ్వా వాహనంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంద మంది రైతులపై పోలీసులు దేశద్రోహం అభియోగాలు మోపారు. కొత్త వ్యవసాయ చట్టాల�
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, రైతు సంఘాల నేతలు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీకేయూ నేత గుర్నామ్ సింగ్ చదౌని పిలుపు ఇవ్వడం పట్ల హర్యానా సీఎం మనో�
భూకంపం | దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న హర్యానాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ప్రభావం కనిపించింది.
చండీగఢ్, జూలై 5: ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్లోని స్థానిక నాయకుల వర్గపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. హర్యానా కాంగ్రెస్లో ముసలం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి భూప�
తల్లి గోడును ఏ దేవుడు విన్నాడో ఏమో..! లే.. కన్నా లే..! అని పిలువగానే.. తల్లి మాట విని మరికాసేపట్లో మట్టిలో కలిసిపోయేందుకు సిద్ధమైన ఆ చిన్నారి లేచి కూర్చున్నాడు.
గురుగ్రాం : హర్యానాలో దారుణం జరిగింది. పదేండ్ల బాలికపై ఆరుగురు మైనర్లు సహా ఏడుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రెవారి జిల్లాలోని పాఠశాలలో మే 24న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలు
న్యూఢిల్లీ : రైతుల ఆందోళన వెనుక రహస్య అజెండా దాగుందని హర్యానా మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. రైతుల ఉద్యమం మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం కాదని దీని వెనుక రహస్య అజెండా ఉందని ఆయన వ్యాఖ్యాన�
చండీఘఢ్ : ఇంటి వద్ద మద్యం సేవించవద్దని వారించినందుకు సోదరుడినే హత్య చేసిన వ్యక్తి ఉదంతం హర్యానాలో చోటుచేసుకుంది. చునాబత్తి గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మద్యం సేవించడంపై అభ్యం�