Manohar Lal Khattar : హర్యానా రాష్ట్రం నుంచి భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకాలు సాధించి వచ్చే వారిపై ఆ రాష్ట్ర సర్కారు కాసుల వర్షం కురిపించబోతున్నది.
చండీగఢ్: నీటి నుంచి భూమి పైకి లేచిన ఘటన కలకలం రేపింది. హర్యానాలో జరిగిన దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారీగా వర్షాలు కురుస్తుండటంతో పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. అయితే హర్య�
హర్యానాలో మాత్రం అకస్మాత్తుగా భూమి పైకి పెరిగి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అకస్మాత్తుగా భూమి పైకి లేచిన వీడియో చూసి ఈ ప్రాంతాన్ని చూసేందుకు స్�
సిర్సా: తమపై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై హర్యానా రైతులు మండిపడ్డారు. ఈ కేసు కింద ఐదుగురు రైతులను గురువారం సిర్సాలో అరెస్ట్ చేయడంపై రైతులు శనివారం ఆందోళనకు దిగారు. పారామిలిటరీ దళాలను భారీగా మోహరించినప్
వంద మంది రైతులపై దేశద్రోహం కేసు | హర్యానా డిప్యూటీ స్పీకర్, బీజేపీ నేత రణబీర్ గంగ్వా వాహనంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంద మంది రైతులపై పోలీసులు దేశద్రోహం అభియోగాలు మోపారు. కొత్త వ్యవసాయ చట్టాల�
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, రైతు సంఘాల నేతలు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీకేయూ నేత గుర్నామ్ సింగ్ చదౌని పిలుపు ఇవ్వడం పట్ల హర్యానా సీఎం మనో�
భూకంపం | దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న హర్యానాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ప్రభావం కనిపించింది.
చండీగఢ్, జూలై 5: ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్లోని స్థానిక నాయకుల వర్గపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. హర్యానా కాంగ్రెస్లో ముసలం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి భూప�
తల్లి గోడును ఏ దేవుడు విన్నాడో ఏమో..! లే.. కన్నా లే..! అని పిలువగానే.. తల్లి మాట విని మరికాసేపట్లో మట్టిలో కలిసిపోయేందుకు సిద్ధమైన ఆ చిన్నారి లేచి కూర్చున్నాడు.