న్యూఢిల్లీ: రైతుల నిరసనతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపింది. పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ శుక్రవారం నుంచి
న్యూఢిల్లీ : ధాన్యం సేకరణలో జాప్యాన్ని నిరసిస్తూ కర్నాల్లో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. నిరసనకారులు బారికేడ్లను ధ్వంసం చేసి ముందుకు తోసుకురాగా
న్యూఢిల్లీ: హర్యానాలోని అధికార బీజేపీ, జేజేపీ ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద రైతులు శనివారం నిరసన చేయనున్నారు. పంజాబ్లోని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద కూడా రైతులు నిరసన చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్కు �
Five dead in a family: కటుంబకలహాలు ఐదు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇంటి గొడవలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి.. భార్యకు, తన ఇద్దరు పిల్లలకు, మేన కోడలుకు విషమిచ్చి
చండీగఢ్: స్కూలు పైకప్పు కూలడంతో 25 మంది విద్యార్థులు గాయపడ్డారు. హర్యానాలోని సోన్పట్లో గురువారం ఈ ఘటన జరిగింది. గన్నౌర్లోని ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో తరగతిలోని విద్యార్థు
haryana | తరగతి గదిలోకి ప్రవేశించిన ఓ టీచర్ను చూసి బ్యాక్ బెంచ్లో ఉన్న ఓ స్టూడెంట్ విజిలేశాడు. ఆ విద్యార్థి విజిల్.. మిగతా విద్యార్థులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. విజిల్తో కోపగించుకున్న టీచ
Farmers Protest: హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత నెల 27న రైతులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా స్థానిక రైతులుగా మినీ సెక్రెటేరియట్ ముట్టడికి బయలుదేరారు. అయితే �
Family murdered | ఓ 'గే' దారుణానికి పాల్పడ్డాడు. అంగ మార్పిడికి డబ్బులివ్వలేదని కుటుంబాన్నే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని రోహతక్లో ఆగస్టు 27న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. అభిషేక్ అనే యు�
హర్యానాలో బీజేపీ మీటింగ్ను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి వాళ్ల తలలు పగులగొట్టిన సంగతి తెలుసు కదా. అయితే రైతుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించాలని చెప్పిన అధ�
తలలు పగలగొట్టండంటూ పోలీసులకు అధికారి ఆదేశంచండీగఢ్, ఆగస్టు 28: హర్యానా రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. దాదాపు 10 మంది రైతులకు తీవ్రగాయాలయ్యాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరస