చండీగఢ్: పంజాబ్, హర్యానాలో పంటల కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ఎండు గడ్డి, పంట వ్యర్థాలను రైతులు తగులబెడుతున్నారు. ఈ పొగ కాలుష్యం ఢిల్లీలో గాలిని కలుషితం చేస్తున్నది. ప్రతి ఏటా పరిపాటిగ
Haryana | భారతీయ జనతా పార్టీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా కారుపై రైతులు కర్రలతో దాడి చేశారు. హర్యానాలోని హిస్సార్ జిల్లా పర్యటనకు ఎంపీ రామ్ చందర్ శుక్రవారం వెళ్లగా, కొంత
చండీగఢ్: హర్యానాలోని ఝజ్జర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.3 తీవ్రత నమోదైంది. శుక్రవారం రాత్రి 8.15 గంటలకు ఝజ్జర్లో స్వల్ప భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మరోవైపు భూమి �
చండీగఢ్: హర్యానాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్ చందర్ జాంగ్రాకి రైతుల సెగ తాకింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిగా నిరసన చేస్తున్న రైతుల పట్ల గురువారం ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ పని లేన�
చండీగఢ్: ప్రభుత్వ ఉద్యోగుల కదలికలను స్మార్ట్ వాచ్తో గమనిస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. దీని ద్వారా వారి హాజరును కూడా తెలుసుకోవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉ�
Haryana | హర్యానాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాజర్ జిల్లాలో వేగంగా వచ్చిన ట్రక్కు, కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం
Accident | పెళ్లి రిసెప్షన్ జరుగుతోందా ఇంట్లో. అయితే అదే కాలనీలో ఉండే అజయ్ అనే కుర్రాడి వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందని ఆ కుటుంబం భయపడింది. అతను ఆ పరిసరాల్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చాలాసార్లు
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాదిగా నిరసనలు చేస్తూ రైతులు అడ్డుకున్న జాతీయ రహదారులను తెరుస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర హోంమంత్రి అమ�
చండీగఢ్: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ మాదిరి ఘటన హర్యానాలో జరిగింది. బీజేపీ ఎంపీ నయాబ్ సైనీకి చెందిన కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు