చండీగఢ్: ఆవు పేడ, మూత్రంలో రోగాలు నయం చేసే గుణాలు ఉన్నాయని చాలా మంది భారతీయులు నమ్ముతారు. కానీ అందుకు భిన్నంగా సైన్స్ వాదిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక డాక్టర్ దీనిని నిరూపించే ప్రయత్నం చేశాడు. లైవ్లో ఆవు పేడ
Haryana Air Pollution.. Schools Shut Till Wednesday | తీవ్రమైన వాయుకాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలను మూసివేసింది. తాజాగా హర్యానా ప్రభుత్వం
చండీగఢ్: హర్యానా కూడా ఢిల్లీ బాట పట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం స్థాయిలు పెరుగుతుండటంతో నేషనల్ క్యాపిటర్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఈ నెల 17 వరకు అన్ని స్కూళ్లను మూస�
చండీగఢ్: బాంబులతో పేల్చివేస్తామంటూ 8 రైల్వే స్టేషన్లకు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్యానాలోని రేవారితో సహా సుమారు 8 రైల్వే స్టేషన్లను బాంబులతో పేల్చి వేయనున్నట్లు కేంద్ర, రా�
చండీగఢ్: పంజాబ్, హర్యానాలో పంటల కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ఎండు గడ్డి, పంట వ్యర్థాలను రైతులు తగులబెడుతున్నారు. ఈ పొగ కాలుష్యం ఢిల్లీలో గాలిని కలుషితం చేస్తున్నది. ప్రతి ఏటా పరిపాటిగ
Haryana | భారతీయ జనతా పార్టీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా కారుపై రైతులు కర్రలతో దాడి చేశారు. హర్యానాలోని హిస్సార్ జిల్లా పర్యటనకు ఎంపీ రామ్ చందర్ శుక్రవారం వెళ్లగా, కొంత
చండీగఢ్: హర్యానాలోని ఝజ్జర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.3 తీవ్రత నమోదైంది. శుక్రవారం రాత్రి 8.15 గంటలకు ఝజ్జర్లో స్వల్ప భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మరోవైపు భూమి �
చండీగఢ్: హర్యానాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్ చందర్ జాంగ్రాకి రైతుల సెగ తాకింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిగా నిరసన చేస్తున్న రైతుల పట్ల గురువారం ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ పని లేన�
చండీగఢ్: ప్రభుత్వ ఉద్యోగుల కదలికలను స్మార్ట్ వాచ్తో గమనిస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. దీని ద్వారా వారి హాజరును కూడా తెలుసుకోవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉ�
Haryana | హర్యానాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాజర్ జిల్లాలో వేగంగా వచ్చిన ట్రక్కు, కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం