‘మోదీ ఇంటి పేరు’ విషయంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రజలతో మమేకమవుతూ ముందుకుసాగుతున్నారు. వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుంటున్నారు. శనివార
CM Manohar Lal Khattar: పెళ్లి కాని వారికి హర్యానా సర్కార్ పెన్షన్ ఇవ్వనున్నది. వార్షిక ఆదాయం రూ.1.80 లక్షల లోపు ఉన్నవారు.. ఆ పెన్షన్కు అర్హులు. 45 నుంచి 60 ఏజ్ గ్రూపు వారికి ఆ పెన్షన్ ఇవ్వనున్నారు.
తెలంగాణలో 53 లక్షల 98 వేల ఇండ్లుంటే అందులో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉన్నదని డబ్ల్యహెచ్వో నివేదిక తెలుప డం రాష్ట్ర ప్రభుత్వ కృషికి లభించిన గౌరవం. అలాగే నీటి స్వచ్ఛతలో రాష్ట్రం అగ్రస్థా
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బక్కొళ్ల మహిపాల్ది వ్యవసాయ కుటుంబం. జీవనోపాధి కోసం తన 21వ ఏట నుంచే గల్ఫ్ బాట పట్టాడు. సౌదీలో కూలీగా పనిచేస్తూ సుమారు 18 ఏళ్లు గడిపాడు. గల్ఫ్ నుంచి స్వగ్రామానికి
‘ఆత్మ నిర్భర్ భారత్', ‘మేకిన్ ఇండియా’ పేరిట నినాదాలకే పరిమితమైన బీజేపీహయంలో వేలాది దేశీయ పరిశ్రమలు మూతపడ్డాయి. 150 ఏండ్ల చరిత్ర కలిగిన సూరత్ వజ్ర పరిశ్రమ, వందేండ్లనాటి పానిపట్ నూలు పరిశ్రమ మునుపటి ప్�
Woman rescued | హర్యానాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ పంచకుల ఏరియాలోని ఘగ్గర్ నది పక్కన ఓ మహిళ కారు పార్కు చేసుకుని కూర్చుంది. కుండపోత వర్షంవల్ల నదికి �
దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు (Delhi) దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తున్నది. దీంతో ఇన్నిరోజులుగా రికార్డు స్థాయి ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపశమనం లభించింది.
Rain in Gurugram | హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ సిటీలో ఇవాళ ఉదయం కుండపోత వర్షం కురుసింది. తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడటంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయి.
Crime news | అదో వైన్ షాపు..! అన్ని వైన్స్లలో లాగానే ఆ వైన్స్లో కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంతలో కస్టమర్ల లాగానే ఇద్దరు వ్యక్తులు తెల్లటి దుస్తుల్లో , తలకు తెల్లటి వస్త్రాలు చుట్టుకుని వచ్చారు. మద్యం కొ�
జమ్ముకశ్మీర్లోని దోడా కేంద్రంగా మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీ, హిమాచల్, హర్యానా, పంజాబ్, పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్లపాటు తీవ్రస్థాయిలో కంపించింది.
పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎ�
హర్యానాలో ఉన్న బీజేపీ-జేజేపీ (జననాయక్ జనతా పార్టీ) సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలు రానున్నట్టు తెలుస్తున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశం ఉన్నది.
రెజ్లర్ల ఆందోళనకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలిచాయి. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరిం�
అఫ్గానిస్థాన్లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్లోని ఫైజాబాద్లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజిక
అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్లాంగ్లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడిం