Nuh violence | హర్యానా (Haryana) రాష్ట్రం నుహ్ (Nuh violence) జిల్లాలో చెలరేగిన మతఘర్షణల్లో ఓ నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. జిల్లాలోని తౌరు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ (encounter)లో నిందితుడ�
హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల తలెత్తిన మత కల్లోలాలు ఇప్పుడిప్పుడే సద్దుమణిగాయనుకుంటే కొన్ని గ్రామాలలో హిందూ-ముస్లింల మధ్య చిచ్చుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అల్లర్ల నేపథ్యంలో హర్యానాలోని నుహ్ జిల్లాలో అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు బుల్డోజర్లతో చేపట్టిన కూల్చివేత డ్రైవ్ మూడో రోజు శనివారం కూడా కొనసాగింది.
హర్యానాలోని నుహ్లో ఇటీవల చెలరేగిన హింసలో నిందితులుగా పేర్కొంటూ, అక్రమంగా ఇండ్లు నిర్మించారని ఆరోపిస్తూ కొంతమంది ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించింది.
హర్యానాలోని నుహ్లో అల్లరి మూక ఏకంగా మహిళా జడ్జీపైనే దాడి చేసింది. బాధితురాలైన అడిషనల్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ అంజలి జైన్ గత సోమవారం తన మూడేండ్ల కూతురితో కలిసి బయటకు రాగా 150 మందితో కూడిన అల్లరి �
Nuh Violence | హర్యానా నూహ్లో చెలరేగిన హింస్మాకాండ గురువారానికి దక్షిణ హర్యానా అంతటి విస్తరించింది. గురుగ్రామ్తో పాటు పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను న�
Haryana Nuh Violence | హర్యానాలోని నుహ్ కేంద్రంగా చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర సీఎం మనోహర్లాల్ ఖట్టర్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శ
Haryana Nuh Violence | హరియాణా నూహ్ హింసాత్మక సంఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ బుధవారం స్పందించారు. హింసాత్మక ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా ఆరుగురు మృతి చెందారని తెలిపారు.
Haryana Violence: నుహ్ జిల్లాలో జరిగిన ఘర్షణలపై సుప్రీంకోర్టు రియాక్ట్ అయ్యింది. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని, సీసీటీవీలను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. నిరసన ప్రదర్శన �
హర్యానాలోని గురుగ్రామ్కు సమీపంలో విశ్వహిందు పరిషత్ (వీహెచ్పీ) చేపట్టిన మత ఊరేగింపు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సోమవారం నుహ్ వద్ద వీహెచ్పీ చేపట్టిన ‘బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర’ నేప�
Nuh clashes | హర్యానా రాష్ట్రంలోని నూహ్ పట్టణంలో సోమవారం ఉదయం విశ్వహిందూ పరిషత్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలవల్ల అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి