దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆవేదన �
చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ గజగజ వణుకుతుంది. గడ్డకట్టించే చలి ఒక్కటే కాదు, ఊపిరాడనీయని కాలుష్యమూ అందుకు కారణం. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ కాలుష్యం డబ్ల్యూహెచ్ఓ అనుమతించిన స్థాయి కంటే 100 రెట్లు అధికంగా
శ రాజధాని ఢిల్లీ (Delhi) వాసులను వాయు కాలుష్యం (Air Pollution)ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వరుసగా నాలుగో రోజూ వాయు నాణ్యత (Air Quality) పడిపోయింది. సోమవారం ఉదయం 9 గంటలకు వాయు నాణ్యతా సూచి (AQI) 437గా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్ర�
హర్యానాలోని మిట్స్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులకు ఈ ఏడాది దీపావళి అత్యంత ఆనందోత్సాహాలతో జరుగుతున్నది. ఈ కంపెనీ డైరెక్టర్ ఎంకే భాటియా వీరిని ‘సెలబ్రిటీ’లుగా గౌరవిస్తున్నారు. అత్యంత నమ్�
Stubble Burning | పంట వ్యర్థాల దహనం (Stubble Burning) పై హర్యానా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. పంట వ్యర్థాలను తగులబెట్టిన వారికి చలాన్లు జారీ చేస్తున్నది. ఉల్లంఘించిన వారి నుంచి రూ.25 లక్షలకుపైగా జరిమానా వసూలు చేసింది.
Heart Stroke | ఓ పోలీసు ఉన్నతాధికారి జిమ్ చేస్తుండగా, గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన హర్యానాలోని పానిపట్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
Road Accident | హర్యానా భివానీలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెర్లా శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. యువకులు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
పంజాబ్, హర్యానా మధ్య నీటి పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. పక్క రాష్ర్టాలతో ఒక్క చుక్క అదనపు నీటిని పంచుకోవడానికి సిద్ధంగా లేమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు.
గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని, పనిచేసే చోట కనీస వసతులను కల్పించాలంటూ బీజేపీ పాలిత హర్యానాలో ఆశావర్కర్లు నిరసనబాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ దాదాపు 20 వేల మంది ఆశాలు గత నెల రోజులుగా ఈ ఆందోళనలు చేస్త
Road accident | స్కూటీపై రోడ్డు దాటుతున్న ఓ మహిళను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ విరిగిపోయి ముందు భాగం ఒకవైపు, వెనుక భాగం ఒకవైపు ఎగిరిపడ్డాయి. ఆ స్కూటీపై వెళ్తున్న మహిళ ఎగిరి గాయాలతో ప�
Doctor Dragged: కారు బానెట్పై ఓ డాక్టర్ను 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు దుండగులు. ఈ ఘటన హర్యానాలోని పంచకులలో జరిగింది. దానికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు బుక్ చేసి విచారణ చేపట్టారు.
హర్యానాలోని నూహ్లో ‘విశ్వహిందు పరిషత్' సోమవారం శోభా యాత్రకు పిలుపునివ్వగా, రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం నూహ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా బలగాల్ని పెద్ద ఎత్తున మోహర