హర్యానాలోని యమునా నగర్, అంబాలా జిల్లాల్లో కల్తీ మద్యం తాగి ఇటీవల 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఇలాంటి సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ప�
Haryana: హర్యానాలో దారుణం జరిగింది. కల్తీ మద్యం తాగి 19 మంది మృతిచెందారు. యమునానగర్, అంబాలా జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఈ మరణాలు నమోదు అయ్యాయి. దీంతో స్థానిక గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. లిక�
దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లో ఎన్ఐఏ బుధవారం దాడులు చేసింది. మానవ అక్రమ రవాణాతో సంబంధమున్న 44 మందిని అరెస్ట్ చేసింది. సరిహద్దు భద్రతా దళం, రాష్ట్ర పోలీసులతో కలిసి దాడులు నిర్వహించినట్టు ఎన్ఐఏ అధికారి ఒక�
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆవేదన �
చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ గజగజ వణుకుతుంది. గడ్డకట్టించే చలి ఒక్కటే కాదు, ఊపిరాడనీయని కాలుష్యమూ అందుకు కారణం. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ కాలుష్యం డబ్ల్యూహెచ్ఓ అనుమతించిన స్థాయి కంటే 100 రెట్లు అధికంగా
శ రాజధాని ఢిల్లీ (Delhi) వాసులను వాయు కాలుష్యం (Air Pollution)ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వరుసగా నాలుగో రోజూ వాయు నాణ్యత (Air Quality) పడిపోయింది. సోమవారం ఉదయం 9 గంటలకు వాయు నాణ్యతా సూచి (AQI) 437గా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్ర�
హర్యానాలోని మిట్స్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులకు ఈ ఏడాది దీపావళి అత్యంత ఆనందోత్సాహాలతో జరుగుతున్నది. ఈ కంపెనీ డైరెక్టర్ ఎంకే భాటియా వీరిని ‘సెలబ్రిటీ’లుగా గౌరవిస్తున్నారు. అత్యంత నమ్�
Stubble Burning | పంట వ్యర్థాల దహనం (Stubble Burning) పై హర్యానా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. పంట వ్యర్థాలను తగులబెట్టిన వారికి చలాన్లు జారీ చేస్తున్నది. ఉల్లంఘించిన వారి నుంచి రూ.25 లక్షలకుపైగా జరిమానా వసూలు చేసింది.
Heart Stroke | ఓ పోలీసు ఉన్నతాధికారి జిమ్ చేస్తుండగా, గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన హర్యానాలోని పానిపట్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
Road Accident | హర్యానా భివానీలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెర్లా శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. యువకులు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
పంజాబ్, హర్యానా మధ్య నీటి పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. పక్క రాష్ర్టాలతో ఒక్క చుక్క అదనపు నీటిని పంచుకోవడానికి సిద్ధంగా లేమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు.