Brijendra Singh | బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో ఆ పార్టీ షాక్ తగిలింది. బీజేకి చెందిన ఎంపీ బ్రిజేంద్ర సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో వెల్లడించారు. ‘నేను రాజకీయపరమైన క�
People climb school walls | పదో తరగతి పరీక్షల్లో చీటింగ్కు పాల్పడ్డారు. విద్యార్థులకు స్లిప్స్ అందించేందుకు కొందరు వ్యక్తులు స్కూల్ గోడలు ఎక్కారు. (People climb school walls) దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�
Girl Kidnapped, Raped | బాలికను కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు 20 రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
Nafe Singh Rathee | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) హర్యానా చీఫ్ నఫే సింగ్ రాథీని (Nafe Singh Rathee) ఆదివారం ఝజ్జర్ జిల్లాలో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రయాణించిన కారులోనే రాథీ మేనల్లు
INLD Chief : ఐఎన్ఎల్డీ చీఫ్ నఫే సింగ్ రాథీ హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనలో 12 మందిపై కేసు బుక్ చేశారు. ఆ జాబితాలో హర్యానా మాజీ ఎమ్మెల్యే నరేశ్ కౌశిక్ ఉన్నారు. ఇప్పటి వరకు ఎవర్నీ అ�
Nafe Singh Rathee | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) పార్టీకి చెందిన హర్యానా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీ (Nafe Singh Rathee) కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బులెట్ల గాయాలైన ఆయన అక్కడికక్కడే మరణ�
Governor Dattatreya | హర్యానా రాష్ట్రంలో కురుమ సంఘం భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయించేందుకు కృషి చేస్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.
రైతులు తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం చేపట్టిన గ్రామీణ భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. రైతులు రోడ్లపై బైఠాయించి వాహన�
Farmers Movement | రైతు సంఘాల కవాతు నేపథ్యంలో హర్యానా పోలీసులు అభేద్యమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పంజాబ్ సరిహద్దుల్లో మూడంచెల పోలీసు భద్రతా ఏర్పాటు చేశారు. మొదట బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), ఆ తర్వాత ఆర్ఏఎఫ్, మూ�
అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు ఈ నెల 13న(మంగళవారం) ‘ఢిల్లీ చలో’ మార్
కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దఎత్తున దేశ రాజధానికి రైతులు తరలిరావాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన హర్యానా (Haryana) ప్రభుత్
Farmers Movement | కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా గతేడాది పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కనీస మద్దతు ధర, రుణాల రద్దు, విద�