ద్వారక ఎక్స్ప్రెస్వేలోని హర్యానా సెక్షన్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. 19 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం అందుబాటులోకి రావడం వల్ల ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య ఎన్హెచ్-48పై ట్రాఫిక్ రాకపోకలు �
Haryana Professor | యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన వ్యక్తి తన కుమార్తె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Haryana Professor) యూనివర్సిటీలోని ఆ ప్రొఫెసర్ ఆఫీస్లో ఇద్దరి మృతదేహాలన�
హర్యానాలోని రెవారీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెవారీ (Rewari) సమీపంలోని మసానీ వద్ద ఆగి ఉన్న ఓ కారును ఎక్స్యూవీ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మరణించారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్వహించిన బ
Brijendra Singh | బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో ఆ పార్టీ షాక్ తగిలింది. బీజేకి చెందిన ఎంపీ బ్రిజేంద్ర సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో వెల్లడించారు. ‘నేను రాజకీయపరమైన క�
People climb school walls | పదో తరగతి పరీక్షల్లో చీటింగ్కు పాల్పడ్డారు. విద్యార్థులకు స్లిప్స్ అందించేందుకు కొందరు వ్యక్తులు స్కూల్ గోడలు ఎక్కారు. (People climb school walls) దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�
Girl Kidnapped, Raped | బాలికను కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు 20 రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
Nafe Singh Rathee | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) హర్యానా చీఫ్ నఫే సింగ్ రాథీని (Nafe Singh Rathee) ఆదివారం ఝజ్జర్ జిల్లాలో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రయాణించిన కారులోనే రాథీ మేనల్లు
INLD Chief : ఐఎన్ఎల్డీ చీఫ్ నఫే సింగ్ రాథీ హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనలో 12 మందిపై కేసు బుక్ చేశారు. ఆ జాబితాలో హర్యానా మాజీ ఎమ్మెల్యే నరేశ్ కౌశిక్ ఉన్నారు. ఇప్పటి వరకు ఎవర్నీ అ�
Nafe Singh Rathee | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) పార్టీకి చెందిన హర్యానా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీ (Nafe Singh Rathee) కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బులెట్ల గాయాలైన ఆయన అక్కడికక్కడే మరణ�
Governor Dattatreya | హర్యానా రాష్ట్రంలో కురుమ సంఘం భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయించేందుకు కృషి చేస్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.
రైతులు తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం చేపట్టిన గ్రామీణ భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. రైతులు రోడ్లపై బైఠాయించి వాహన�
Farmers Movement | రైతు సంఘాల కవాతు నేపథ్యంలో హర్యానా పోలీసులు అభేద్యమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పంజాబ్ సరిహద్దుల్లో మూడంచెల పోలీసు భద్రతా ఏర్పాటు చేశారు. మొదట బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), ఆ తర్వాత ఆర్ఏఎఫ్, మూ�