Violent Clash | హర్యానాలోని నూహ్ పట్టణంలో సోమవారం ఉదయం రెండు వర్గాల మధ్య ఘర్షణలతో హింస చోటుచేసుకుంది. దాంతో పరిస్థితి మరింత ముదరకుండా అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించారు.
Haryana | విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నిర్వహించిన మతపరమైన ర్యాలీ హింసకు దారి తీసింది. కొందరు వ్యక్తులు ఈ ర్యాలీని అడ్డుకున్నారు. రాళ్లతో దాడి చేయడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా
Rahul Get married | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన (Get Rahul married) మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు పెళ్లి చేయాలని తల్లి సోనియా గాంధీతో మహిళా రైతులు అన్నారు. స్పందించిన ఆమె తగిన అమ్మాయిని చూడాలని వారికి తె�
హర్యానా బీజేపీలో రాజీనామాల పర్వం నడుస్తున్నది. ఇప్పటికే 40 మందికి పైగా రాజ్పుత్ నేతలు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. 9వ శతాబ్దానికి చెందిన రాజు సామ్రాట్ మిహిర్ బోజ్ విగ్రహావిష్కరణపై గుజ్జర�
దేశరాజధాని ఢిల్లీలో (Delhi) యమునా నది (Yamuna river) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వరద (Floods) పోటెత్తడంతో ప్రమాద స్థాయిని (Danger level) మించి ప్రవహిస్తున్నది. నగరంలోని పాత రైల్వే బ్రిడ్జి (Old Railway Bridge) వద్ద 206.42 మీటర్ల ఎత్తులో ప్ర�
యమునా నది (Yamuna) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని (Danger level) దాటి ప్రవహిస్తున్నది. ఢిల్లీలోని (Delhi) పాత రైల్వే బ్రిడ్జి వద్ద (Old Railway Bridge) యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది
Delhi Floods | ఢిల్లీ వరదలకు (Delhi Floods) హర్యానా (Haryana) ప్రభుత్వమే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేసేందుకే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ (Hathni Kund ) బ్యారేజీ నుంచి యమునా నది (Yamuna river)క�
ఢిల్లీతోపాటు (Delhi) ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది (Yamuna River) మహోగ్రరూపం దాల్చింది. వరద (Floods) నీరు పోటెత్తడంతో ఆల్టైం రికార్డ్స్థాయికి చేరుకుంది. 45 ఏండ్ల తర్వాత బుధవారం.. నదిలో నీటిమట్టం 207 మీటర్లు దాటిన
వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తమ ఊరంతా వరద నీటిలో మునిగిపోయింది.. ఇప్పుడెందుకు వచ్చావ్ అంటూ నిలదీసింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) సహా హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక గత మూడు రోజు
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఢిల్లీలోపాటు రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు నగరంలో యమునా (Yamuna River) నదికి వరద (Floods) ప�
హర్యానాలోని (Haryana) బీబీపూర్లో (Bibipur) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బీబీజూర్లోని జింద్లో ఆర్టీసీ బస్సు (RTC bus), క్రూయిజర్ (Cruiser) ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో క్రూయిజర్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడ�