Haryana Nuh Violence | హరియాణా నూహ్ హింసాత్మక సంఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ బుధవారం స్పందించారు. హింసాత్మక ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా ఆరుగురు మృతి చెందారని తెలిపారు.
Haryana Violence: నుహ్ జిల్లాలో జరిగిన ఘర్షణలపై సుప్రీంకోర్టు రియాక్ట్ అయ్యింది. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని, సీసీటీవీలను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. నిరసన ప్రదర్శన �
హర్యానాలోని గురుగ్రామ్కు సమీపంలో విశ్వహిందు పరిషత్ (వీహెచ్పీ) చేపట్టిన మత ఊరేగింపు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సోమవారం నుహ్ వద్ద వీహెచ్పీ చేపట్టిన ‘బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర’ నేప�
Nuh clashes | హర్యానా రాష్ట్రంలోని నూహ్ పట్టణంలో సోమవారం ఉదయం విశ్వహిందూ పరిషత్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలవల్ల అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి
Violent Clash | హర్యానాలోని నూహ్ పట్టణంలో సోమవారం ఉదయం రెండు వర్గాల మధ్య ఘర్షణలతో హింస చోటుచేసుకుంది. దాంతో పరిస్థితి మరింత ముదరకుండా అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించారు.
Haryana | విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నిర్వహించిన మతపరమైన ర్యాలీ హింసకు దారి తీసింది. కొందరు వ్యక్తులు ఈ ర్యాలీని అడ్డుకున్నారు. రాళ్లతో దాడి చేయడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా
Rahul Get married | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన (Get Rahul married) మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు పెళ్లి చేయాలని తల్లి సోనియా గాంధీతో మహిళా రైతులు అన్నారు. స్పందించిన ఆమె తగిన అమ్మాయిని చూడాలని వారికి తె�
హర్యానా బీజేపీలో రాజీనామాల పర్వం నడుస్తున్నది. ఇప్పటికే 40 మందికి పైగా రాజ్పుత్ నేతలు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. 9వ శతాబ్దానికి చెందిన రాజు సామ్రాట్ మిహిర్ బోజ్ విగ్రహావిష్కరణపై గుజ్జర�
దేశరాజధాని ఢిల్లీలో (Delhi) యమునా నది (Yamuna river) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వరద (Floods) పోటెత్తడంతో ప్రమాద స్థాయిని (Danger level) మించి ప్రవహిస్తున్నది. నగరంలోని పాత రైల్వే బ్రిడ్జి (Old Railway Bridge) వద్ద 206.42 మీటర్ల ఎత్తులో ప్ర�
యమునా నది (Yamuna) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని (Danger level) దాటి ప్రవహిస్తున్నది. ఢిల్లీలోని (Delhi) పాత రైల్వే బ్రిడ్జి వద్ద (Old Railway Bridge) యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది
Delhi Floods | ఢిల్లీ వరదలకు (Delhi Floods) హర్యానా (Haryana) ప్రభుత్వమే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేసేందుకే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ (Hathni Kund ) బ్యారేజీ నుంచి యమునా నది (Yamuna river)క�
ఢిల్లీతోపాటు (Delhi) ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది (Yamuna River) మహోగ్రరూపం దాల్చింది. వరద (Floods) నీరు పోటెత్తడంతో ఆల్టైం రికార్డ్స్థాయికి చేరుకుంది. 45 ఏండ్ల తర్వాత బుధవారం.. నదిలో నీటిమట్టం 207 మీటర్లు దాటిన
వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తమ ఊరంతా వరద నీటిలో మునిగిపోయింది.. ఇప్పుడెందుకు వచ్చావ్ అంటూ నిలదీసింది.