కల్తీ మద్యం తాగడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. నిబంధనలు, ఆల్కహాల్ మోతాదుకు అనుగుణంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో విక్రయించే మ ద్యాన్ని మాత్రమే తీ
wrestlers protest | జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా నిరసన చేస్తున్న రెజ్లర్లను (wrestlers protest) హర్యానాకు చెందిన బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ సోమవారం కలిశారు. వారికి తన మద్దతు తెలిపారు. దోషిని శిక�
Corporate Offices | అక్కడి కార్పొరేట్ కార్యాలయాల్లో (Corporate Offices) ఇకపై బీర్, వైన్ సర్వ్ చేయనున్నారు. కంపెనీ ఉద్యోగుల కోసం వీటిని అందుబాటులో ఉంచనున్నారు. బీజేపీ పాలిత హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల హర్యానాలో ఓ ఆవుదూడను చూడటానికి వెళ్లారు. ఆ ఆవుదూడ తల, ఒళ్లు నిమురుతూ కాసేపు అక్కడే గడిపారు. దేశంలో చాలా ఆవుదూడలుంటాయి కదా.. రాష్ట్రపతి ముర్ము కేవలం ఆ ఆవుదూడకు మాత
Rice Mill Building Collapses | హర్యానా ( Haryana) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల రైస్ మిల్ భవనం కుప్ప కూలి (Rice Mill Building Collapses ) నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
హర్యానాలోని (Haryana) సోనిపట్లో (Sonipat) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సోపట్లోని సందాల్ కలాన్లో ఉన్న ఓ మసీదుపై (Mosque) దుండగులు దాడిచేశారు. మసీదును ధ్వంసం చేయడంతోపాటు అందులో నమాజ్ (Namaaz) చేసుకుంటున్న వారిని విచక్షణార�
గతకొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు (Corona cases) మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు (Covid Curbs) పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయ�
Haryana | హరియాణా (Haryana)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలిని విదేశాల నుంచి రప్పించి మరీ హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన గతేడాది జరగ్గా ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
సుప్రీంకోర్టుపైనా, కొలీజియంపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తరచుగా దురుసు వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, నేతలూ అదే దారిలో నడుస్తున్నారు. ఏకంగా న్యాయమూర్తులపై బెదిరింపు వ్యాఖ�
Crime News | హర్యానా (Haryana) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో పారిపోయేందుకు స్కెచ్ వేసిన ప్రియురాలు.. తాను చనిపోయానని ఇంట్లో వాళ్లని నమ్మించేందుకు చూడటానికి తనలాగే ఉన్న మరో యువతి ప్రాణం తీసింది.
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న హర్యానాలో మరో అవినీతి కుంభకోణం బయటపడింది. సరైన గుర్తింపు లేకుండా, సరిగ్గా వెరిఫికేషన్ చేయకుండా అనర్హులకు రూ.42 కోట్ల కిసాన్ సమ్మాన్ నిధులు కట్టబెట్టారు. ఈ విషయాన్ని స్వయంగ�