జమ్ముకశ్మీర్లోని దోడా కేంద్రంగా మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీ, హిమాచల్, హర్యానా, పంజాబ్, పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్లపాటు తీవ్రస్థాయిలో కంపించింది.
పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎ�
హర్యానాలో ఉన్న బీజేపీ-జేజేపీ (జననాయక్ జనతా పార్టీ) సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలు రానున్నట్టు తెలుస్తున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశం ఉన్నది.
రెజ్లర్ల ఆందోళనకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలిచాయి. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరిం�
అఫ్గానిస్థాన్లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్లోని ఫైజాబాద్లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజిక
అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్లాంగ్లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడిం
కల్తీ మద్యం తాగడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. నిబంధనలు, ఆల్కహాల్ మోతాదుకు అనుగుణంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో విక్రయించే మ ద్యాన్ని మాత్రమే తీ
wrestlers protest | జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా నిరసన చేస్తున్న రెజ్లర్లను (wrestlers protest) హర్యానాకు చెందిన బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ సోమవారం కలిశారు. వారికి తన మద్దతు తెలిపారు. దోషిని శిక�
Corporate Offices | అక్కడి కార్పొరేట్ కార్యాలయాల్లో (Corporate Offices) ఇకపై బీర్, వైన్ సర్వ్ చేయనున్నారు. కంపెనీ ఉద్యోగుల కోసం వీటిని అందుబాటులో ఉంచనున్నారు. బీజేపీ పాలిత హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల హర్యానాలో ఓ ఆవుదూడను చూడటానికి వెళ్లారు. ఆ ఆవుదూడ తల, ఒళ్లు నిమురుతూ కాసేపు అక్కడే గడిపారు. దేశంలో చాలా ఆవుదూడలుంటాయి కదా.. రాష్ట్రపతి ముర్ము కేవలం ఆ ఆవుదూడకు మాత
Rice Mill Building Collapses | హర్యానా ( Haryana) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల రైస్ మిల్ భవనం కుప్ప కూలి (Rice Mill Building Collapses ) నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
హర్యానాలోని (Haryana) సోనిపట్లో (Sonipat) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సోపట్లోని సందాల్ కలాన్లో ఉన్న ఓ మసీదుపై (Mosque) దుండగులు దాడిచేశారు. మసీదును ధ్వంసం చేయడంతోపాటు అందులో నమాజ్ (Namaaz) చేసుకుంటున్న వారిని విచక్షణార�
గతకొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు (Corona cases) మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు (Covid Curbs) పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయ�