Haryana | హరియాణా (Haryana)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలిని విదేశాల నుంచి రప్పించి మరీ హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన గతేడాది జరగ్గా ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
సుప్రీంకోర్టుపైనా, కొలీజియంపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తరచుగా దురుసు వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, నేతలూ అదే దారిలో నడుస్తున్నారు. ఏకంగా న్యాయమూర్తులపై బెదిరింపు వ్యాఖ�
Crime News | హర్యానా (Haryana) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో పారిపోయేందుకు స్కెచ్ వేసిన ప్రియురాలు.. తాను చనిపోయానని ఇంట్లో వాళ్లని నమ్మించేందుకు చూడటానికి తనలాగే ఉన్న మరో యువతి ప్రాణం తీసింది.
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న హర్యానాలో మరో అవినీతి కుంభకోణం బయటపడింది. సరైన గుర్తింపు లేకుండా, సరిగ్గా వెరిఫికేషన్ చేయకుండా అనర్హులకు రూ.42 కోట్ల కిసాన్ సమ్మాన్ నిధులు కట్టబెట్టారు. ఈ విషయాన్ని స్వయంగ�
అఫ్గానిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. కాబూల్కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్ సమీపంలో, 187.6 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించ�
పంచకుల(హర్యానా) వేదికగా జరిగిన 26వ జాతీయ అటవీ క్రీడోత్సవాల్లో తెలంగాణ ఉద్యోగులు పతక జోరు కనబరిచారు. వివిధ క్రీడా విభాగాల్లో ఎనిమిది స్వర్ణ పతకాలు, రెండు రజత, ఆరు కాంస్య పతకాలు దక్కించుకుని ఔరా అనిపించారు.
Farmers | హర్యానాలో ఆవాలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకే తమ పంటను ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన
హర్యానా నుంచి వరంగల్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. బుధవారం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా లక్కర్పూర్ గ్రామానికి చెందిన బబ్లూ కుమార్ అనే వ్యక్తి తన షిప్�
వాణిజ్య పంటల సాగు, మెలకువలు, విత్తన నిర్వహణ వంటి అంశాలపై ఐదేండ్లపాటు సమష్టి పరిశోధనలు జరిపేందు కు హైదరాబాద్లోని ఇక్రిశాట్ సంస్థ హర్యానా వ్యవసాయ వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నది.
త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు విప్లవ్ దేవ్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది.
హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి నూతన డ్రెస్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పనివేళల్లో ఫంకీ హెయిర్స్టైల్, నగలు, మేకప్ ధరించకూడ�