Corporate Offices | అక్కడి కార్పొరేట్ కార్యాలయాల్లో (Corporate Offices) ఇకపై బీర్, వైన్ సర్వ్ చేయనున్నారు. కంపెనీ ఉద్యోగుల కోసం వీటిని అందుబాటులో ఉంచనున్నారు. బీజేపీ పాలిత హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల హర్యానాలో ఓ ఆవుదూడను చూడటానికి వెళ్లారు. ఆ ఆవుదూడ తల, ఒళ్లు నిమురుతూ కాసేపు అక్కడే గడిపారు. దేశంలో చాలా ఆవుదూడలుంటాయి కదా.. రాష్ట్రపతి ముర్ము కేవలం ఆ ఆవుదూడకు మాత
Rice Mill Building Collapses | హర్యానా ( Haryana) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల రైస్ మిల్ భవనం కుప్ప కూలి (Rice Mill Building Collapses ) నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
హర్యానాలోని (Haryana) సోనిపట్లో (Sonipat) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సోపట్లోని సందాల్ కలాన్లో ఉన్న ఓ మసీదుపై (Mosque) దుండగులు దాడిచేశారు. మసీదును ధ్వంసం చేయడంతోపాటు అందులో నమాజ్ (Namaaz) చేసుకుంటున్న వారిని విచక్షణార�
గతకొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు (Corona cases) మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు (Covid Curbs) పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయ�
Haryana | హరియాణా (Haryana)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలిని విదేశాల నుంచి రప్పించి మరీ హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన గతేడాది జరగ్గా ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
సుప్రీంకోర్టుపైనా, కొలీజియంపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తరచుగా దురుసు వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, నేతలూ అదే దారిలో నడుస్తున్నారు. ఏకంగా న్యాయమూర్తులపై బెదిరింపు వ్యాఖ�
Crime News | హర్యానా (Haryana) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో పారిపోయేందుకు స్కెచ్ వేసిన ప్రియురాలు.. తాను చనిపోయానని ఇంట్లో వాళ్లని నమ్మించేందుకు చూడటానికి తనలాగే ఉన్న మరో యువతి ప్రాణం తీసింది.
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న హర్యానాలో మరో అవినీతి కుంభకోణం బయటపడింది. సరైన గుర్తింపు లేకుండా, సరిగ్గా వెరిఫికేషన్ చేయకుండా అనర్హులకు రూ.42 కోట్ల కిసాన్ సమ్మాన్ నిధులు కట్టబెట్టారు. ఈ విషయాన్ని స్వయంగ�
అఫ్గానిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. కాబూల్కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్ సమీపంలో, 187.6 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించ�
పంచకుల(హర్యానా) వేదికగా జరిగిన 26వ జాతీయ అటవీ క్రీడోత్సవాల్లో తెలంగాణ ఉద్యోగులు పతక జోరు కనబరిచారు. వివిధ క్రీడా విభాగాల్లో ఎనిమిది స్వర్ణ పతకాలు, రెండు రజత, ఆరు కాంస్య పతకాలు దక్కించుకుని ఔరా అనిపించారు.
Farmers | హర్యానాలో ఆవాలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకే తమ పంటను ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన