తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం చేతగాదన్న నోళ్లే, వాళ్లకు పరిపాలించుకోవటం కూడా చేతగాదని వెక్కిరించాయి నాడు. ఈ రెండు అపహాస్యాలను మళ్లీ నోరు కూడా తెరవకుండా భూస్థాపితం చేశారు కేసీఆర్. కరువు కాటకాల తెలంగాణ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో అధికంగా మొక్కలు నాటి పచ్చదనం పరిఢవిల్లేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో ముందుకు �
తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడుత కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటి వరకు ఎనిమిది విడుతలు పూర్తి కాగా, ఆయా విడుతల్లో నాటిన మొక్కలతో పల్లెలు, పట్టణాలు
గ్రామాల్లోని ప్రజలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు వెన్నెముక లాంటివని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ శాఖల ఉద్యోగులు తమ విధుల్లో అలసత్వం వహించ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు బహుళ ప్రయోజనాలు సాధిస్తున్నాయని నీతి ఆయోగ్ ప్రశంసించింది. పచ్చదనం పెంపుదల, వర్షపు నీటి సంరక్షణ, జీవ వైవిధ్యం పరిపర�
తొమ్మిదో విడత హరితహారంలో భాగంగా చెరువులు, కాల్వల వెంట మొక్కల పెంపకం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.గురువారం కలెక్టరేట్లో ఉపాధి హామీ పథకం, ఓడీఎఫ్ ప్లస్ స్వ�
జిల్లా సమగ్రాభివృద్ధిలో బాధ్యతగా ప్రతి పారిశ్రామిక సంస్థ తమ వార్షిక లాభాల్లో 2 శాతం సీఎస్ఆర్ నిధులు అందజేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్
మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న పల్లెప్రకృతి వనాలు నందనవనాన్ని తలపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలతో గ్రామాలకు సరికొత్త శోభ వచ్చింది. తీరొక్క మొక్క�
హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 హెక్టార్ల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కులలో సుమారు రెండున్నర లక్షల మొక్కలు నాటేందుకు ప్రాణాళికలు సిద్ధం చేస్తున్నారు. కీసర, మ
నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ, ఆయన స్ఫూర్తితో సామాజిక అభివృద్ధికి బాటలు వేసుకున్నామని.. ప్రణాళికలు రచించుకొని ప్రగతి మార్గాన పయనిస్తున్నాం అన
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నారాయణరె�