ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల అమలు లో నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
హరితహారంలో భాగంగా 2020-21వ సంవత్సరంలో రోడ్డు పక్కన నాటిన మొక్కలను జేసీబీతో తొలగించిన వ్యక్తికి జనగామ జిల్లా నర్మెట గ్రామ పంచాయితీ రూ.20 వేల జరిమానా విధించింది
కరువును జయించి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన హరితహారం కార్యక్రమం ఇబ్రహీంపట్నం మండలంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత�
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న 50 కొత్త పారిశ్రామికవాడలు హరిత విధానాలతో పర్యావరణహితంగా ఉంటాయని ఆ సంస్థ ఎండీ ఈ వెంకట నర్సింహారెడ్డి చెప్పారు.
మొయినాబాద్ మండలం చిలుకూరు రెవెన్యూలోని మృగవని ఫారెస్టులో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం డ్రోన్ సాయంతో సీడ్ బాల్స్ను వేశారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, దేవాదాయ శాఖ మం
పర్యావరణ పరిరక్షణతోపాటు అడవుల విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం జోరుగా కొనసాగుతున్నది. జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో పల్లెలు, పట్టణాల్లో మొక్కలు నాటుత�
యూసుఫ్గూడ ఫస్ట్ బెటాలియన్లో శుక్రవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కమాండెంట్ ఏకే మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్, డీఐజీ సిద్దిఖీ పాల్గ
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం ఎనిమిదో విడత పనులు జోరందుకున్నాయి. వానకాలం ప్రారంభమవడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మొక్కలు నాటే ప్రక్రియ షురూ అయింది. ఇప్పటికే ప్ర
ఆకుపచ్చ తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడు విడతల్లో నిర్వహించిన హరితహారంతో పచ్చదనం పెరిగింద�
ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర సర్కారు హరితహారానికి శ్రీకారం చుట్టింది. ఏటా లక్షలాది మొక్కలు నాటుతూ అడవుల శాతాన్ని పెంచుతున్నది. అయితే ప్రతి సీజన్లో మొక్కలు కావాలంటే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌడ సంఘాలు సామాజిక బాధ్యతగా ప్రతి గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో విరివిగా తాటి, ఈత, గిరక మొక్కలను నాటాలని ఎక్సైజ్ శాఖమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. బు�
పుడమికి పచ్చల హారం తొడిగి అటవీ విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుతం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం జిల్లాలో వడివడిగా సాగుతున్నది. ఎనిమిదో విడుత లక్ష్యం 28.83లక్షల మొక్కలు కాగా, ఇప్పటిక�
హరితహారంలో భాగంగా ప్రభుత్వ స్థలాల్లో, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి పరిరక్షించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్ కోరారు. మంగళవారం మండలంలోని వంగాలపల్లి, చిన్నపెండ్యాల గ్రామాలను ఆయన సందర్శించారు. ర�