హరితహారంలో భాగంగా ప్రభుత్వం మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నది. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని క్యాసారం వరకు రోడ్డుకు ఇరువైపులా అధికారులు పచ్చదనాన్ని పెంచేందుకు వేల సంఖ్యలో మొక్కలు నాటించారు. వాట
తరగిపోతున్న అడవులకు పునర్జీవం పోయడం, ఫల, ఔషధ మొకలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర బీసీ సంక్షే మం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాక�
తెలంగాణలో అమలుచేస్తున్న ప్రతి పథకంతో మంచి ఫలితాలు, అద్భుతాలు సాధించడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని టీఎస్ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
జీవకోటికి చెట్టే ఆధారమని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గంగాధర మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ హరితోత్�
తెలంగాణ హరిత స్ఫూర్తి ప్రదాత, సీఎం కేసీఆర్ సోమవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఎటుచూసినా పరుచుకున్న పచ్చదనం, భారీ వృక్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పచ్చలహారాన్ని తొడుగుకున్నది. దశాబ్దాలుగా బోసిబోయి కనిపించిన జిల్లా హరితందాలు సంతరించుకున్నది.
‘మేము నల్లని బొగ్గును ఉత్పత్తి చేస్తాం... కానీ ఎల్లప్పుడూ పర్యావరణ పరిరక్షణే మా లక్ష్యం’. ఇదీ తెలంగాణ అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి నినాదం. నినాదానికే అది పరిమితం కాలేదు . ఏటా లక్షలాది మొక్కలు నాటుత�
సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట శాసన సభ్యుడిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకాలని, అలా తెలంగాణ అభివృద్ధికి సిద్దిపేటనే స్ఫూర్తినిచ్చిందని ర
గతంలో పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధుల కొరత వెంటాడేది. ఆస్తి, నల్లా, ఇంటి పన్ను ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అప్పుడో, ఇప్పుడో వచ్చే ఆర్థిక సంఘం నిధులతో ప్రగతి పనులు చేపట్టేవారు.
ఒకప్పుడు పల్లెల్లో సరైన వసతులు లేక గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. సమస్యలన్నీ ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..’ అన్న చందాన పేరుకుపోయేవి.. వీధులు చెత్తాచెదారంతో నిండి ఉండేవి.. వానకాలంలో రోడ్లపై వరద ప్రవహించేది.
పొగిడేవారు ఎంతైనా పొగడవచ్చు. తిట్టేటోళ్ళకు మరీ అన్ లిమిటెడ్ కావొచ్చు. పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డామని తమను తాము మోసం చేసుకొన్నా, చేసుకోకపోయినా ఇతరుల మెదడులో విషబీజాలు నాటేందుకు దుస్సాహసం చేయొచ్చు.
చారిత్రక నగరానికి పచ్చదనం కొంగొత్త అందాలను తీసుకువస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం, నగరంలో గ్రీనరీ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వడంతో పచ్చదనం విస్తరిస్తున్నది.
ఆకుపచ్చ కిరీటంతో దేశం ముందు తెలంగాణ మరోసారి ఠీవిగా నిలిచింది. హరితహారంతో అద్భుతాలు ఎలా చేయొచ్చో దేశానికి ప్రత్యక్షంగా చూపింది. అనతికాలంలోనే ‘హరిత’ ఫలాలను కండ్లకు కట్టింది.