ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. ఈసారి 40లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఆ దిశగా అధికార యంత్రాంగం కృషిచేస్తున్నది. ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. తేలిక�
రాష్ట్రంలో 8వ విడుత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి అన్నారు. గురువారం ఆమె సీవోఎఫ్ ఆశాలత, డీఎఫ్వో అర్పణతో కలిసి మండలంలోని దబీర్పేట, క
పచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి శ్రీకారంచుట్టింది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పరుచుకునేలా కార్యాచరణ రూపొందించి సత్ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు ఏడు విడతలు కార్యక్రమ�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం హరితహారంలో భాగంగా మ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిదో విడుతలో భాగంగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 69.97లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్�
త్వరలో చేపట్టనున్న 8వ విడుత హరితహారం కోసం మండలంలోని 23 గ్రామ నర్సరీల్లో 2 లక్షల మొక్కలు, మండల కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలో 40 వేల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పలు గ్రామా
హరిత తెలంగాణే లక్ష్యంగా ఏడు విడుతలుగా చేపట్టిన హరితహారం విజయవంతంగా ఎనిమిదో విడుతకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో 33.72 లక్షల మొక్కలు నాటే ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇప్పటికే 72 రకాల 65 లక్షలు మొక్�
ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. జిల్లాలో 28 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే నర్సరీల్లో 49.11 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచింది. ప్రభుత్వం శాఖల వార�
కూసుమంచి మండలంలోని చేగొమ్మలో ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఉద్యాన నర్సరీ లక్ష్యాలను అధిగమించి రైతులకు సేవలందిస్తున్నది. నాణ్యమైన పండ్ల మొక్కల సరఫరాలో ఇటీవల జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడ మామిడ�
తెలంగాణకు పచ్చని హారంలా మారిన హరితహారం ఎనిమిదో విడతకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి నిర్వహించే కార్యక్రమానికి సరిపడా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేశారు. ప్రస్తుతం 14,695 నర్సరీల్లో �