‘కరవమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం’ అన్న చందంగా తయారైంది తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారుల పరిస్థితి. రాజకీయ చదరంగంలో ప్రభుత్వ పెద్దల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్ట�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు ఏడాది పాలన గడువక ముందే హింసకు తెరతీసిందని, మాజీ మంత్రి హరీశ్రావు క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి అందులో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రె
ప్రభుత్వం పంతాలు, పట్టింపులు, భేషజాలకు పోకుండా నాలుగు మోటర్లను ప్రారంభించి కాళేశ్వరం నుంచి ప్రాజెక్టులు, రిజర్వాయర్లను నింపి రైతాంగానికి అండగా నిలవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచి
పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, ఇతర సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు బహిరంగ లేఖ శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి,ముఖ్యమంత్రి, �
రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టుల తుది ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకం�
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని, నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నామని ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సభ్యులందరూ ఓవైపు ఘంటాపథంగా చెప్తుండగా.. మరోవైపు సర్కారు దవాఖానలే అంధకారంలో మగ్గుతున్నాయి.
మార్పు తీసుకువస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాయలు చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆ పార్టీ మోసాలు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నాయని వెల్లడించారు. పార్లమెంట్ ఎ�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉగాది శుభాకాంక్షలు తెలిపేందుకు మంగళవారం మధ్యా హ్నం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కార్య�
దేశానికి అన్నం పెట్టే రైతున్న ఆపదలో ఉంటే ప్రభుత్వం ఆదుకోవాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. నీళ్లు లేక పంటలు ఎండి అల్లాడుతున్న రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరింది.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షాలను కానీ, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను కానీ ఏనాడూ వేధించలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.