తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే జగిత్యాల అభివృద్ధి సాధ్యమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. కానీ, రేవంత్రెడ్డి పదకొండు నెలల పాలనలో జగిత్యాలకు జరిగిన అభి�
పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని.. సోమవారం సర్పంచుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్కు చేరుకున్న మాజీ సర్పంచులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు.
నిబద్ధత కలిగిన ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ప్రభుత్వం అవమానించింది. సీనియర్, మాజీ ఐపీఎస్ అధికారిగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి రావాలని ఆహ్వానం పంపించి..
ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గోబెల్స్ను మించిపోయి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పదేండ్ల బీఆర్ఎస్ పాల�
తమ పార్టీ కార్యకర్తలు తనతోపాటు హరీశ్రావు, కేటీఆర్పై పెట్రోల్ పోస్తరని, ఇందుకు ప్లాన్ చేశానని.. ఆ ఇద్దరు నేతలు చావకుంటే పట్టుకొనైనా చంపేస్తమని కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలపై కే�
పదేండ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ అద్భుతమైన ప్రగతిని సాధించిందనీ, విఘ్నేశ్వరుడి ఉత్సవాలకు కేరాఫ్ అడ్రస్గా హైదరాబాద్ నిలుస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు.
‘కరవమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం’ అన్న చందంగా తయారైంది తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారుల పరిస్థితి. రాజకీయ చదరంగంలో ప్రభుత్వ పెద్దల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్ట�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు ఏడాది పాలన గడువక ముందే హింసకు తెరతీసిందని, మాజీ మంత్రి హరీశ్రావు క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి అందులో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రె
ప్రభుత్వం పంతాలు, పట్టింపులు, భేషజాలకు పోకుండా నాలుగు మోటర్లను ప్రారంభించి కాళేశ్వరం నుంచి ప్రాజెక్టులు, రిజర్వాయర్లను నింపి రైతాంగానికి అండగా నిలవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచి
పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, ఇతర సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు బహిరంగ లేఖ శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి,ముఖ్యమంత్రి, �
రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టుల తుది ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకం�
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని, నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నామని ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సభ్యులందరూ ఓవైపు ఘంటాపథంగా చెప్తుండగా.. మరోవైపు సర్కారు దవాఖానలే అంధకారంలో మగ్గుతున్నాయి.