సీఎం కేసీఆర్ విజన్తో అనతి కాలంలోనే ప్రభుత్వ వైద్య రంగం ఎంతో పురోభివృద్ధి చెందింది. ఎనిమిదేండ్లలో దేశంలో 71 శాతం ఎంబీబీఎస్ సీట్లు పెరిగితే, అదే తెలంగాణలో 127 శాతం పెరిగాయి.
సుమారు రెండు దశాబ్దాలుగా అక్బర్పేట-భూంపల్లి ప్రజల కల సాకారమైంది. కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చోరువతో అక్బర్పేట-భూంపల్లి కొత్త మండలంగా అవతరించింది.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని రోడ్లకు మ
బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేస్తుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హెచ్చరించారు. ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానం�
తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించి వారిని సంతోష పెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఏర్పాటు చేసిన �
వైద్యరంగంలోనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వైద్యసేవలు, అధునాతన వైద్యపరికరాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్యకేంద్రాల వివరాలు, వాటి చిరునా
నగరంలో మరో 12 రేడియాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్టు వీటిలో పదింటిని ఈ నెల పదకొండున ప్రారంభించనున్నట్టు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలియజేశారు.
తెలంగాణ వైద్యరంగ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కారం కాబోతున్నది. కొన్ని దశాబ్దాల తరువాత రాజధాని హైదరాబాద్ నలువైపులా అత్యాధునిక దవాఖానల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.